ప్రశాంతి నియలంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్, ఎస్పీ
పుట్టపర్తి రూరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమనాశ్రయం వద్ద పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ టిఎస్.చేతన్, ఎస్పీ వి.రత్న తెలపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను గురువారం వారు పరిశీలించారు. ముఖ్యమంత్రి కాన్వారుకి సంబంధించిన రూట్ను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.