ఇప్పిలిలో దారుణ హత్య

ప్రజాశక్తి-శ్రీకాకుళం రూరల్ : శ్రీకాకుళం రూరల్ మండలంలోని ఇప్పిలి గ్రామంలో బుధవారం వేకుశమున కరణం నర్సింగరావు(62) దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు పోలీసులు కన్నం ప్రకారం ప్రతిరోజు లాగే నర్సింగరావు తన మేడపైన మంగళవారం రాత్రి పడుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి నర్సింగరావు గాఢనిద్రలో ఉంటుండగా తాను తెచ్చుకున్న కొడవలితో తలపై బలంగా కొట్టాడు. అక్కడికక్కడే నర్సింగరావు మృతి చెందాడు మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు.

➡️