ఎమ్మెల్యేను కలిసిన టిడిపి నాయకులు

ప్రజాశక్తి -యద్దనపూడి : మండల పరిధిలోని వింజనంపాడు గ్రామానికి చెందిన టిడిపి నాయకులు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నాయకులు తమ గ్రామంలోని సమస్యల గురించి ఎమ్మెల్యేకు వివరించారు. వాటి పరిష్కారానికి సహకరించాలని కోరారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో టిడిపి రంగారావు, సుధీర్‌ తదితరులు ఉన్నారు.

➡️