అపోలో హాస్పిటల్‌ అరగొండ ఆరోగ్య రంగంలో మరో మైలురాయి

అపోలో హాస్పిటల్‌ అరగొండ ఆరోగ్య రంగంలో మరో మైలురాయిఅపోలో హాస్పిటల్‌ అరగొండ ఆరోగ్య రంగంలో మరో మైలురాయిఅపోలో హాస్పిటల్‌ అరగొండ ఆరోగ్య రంగంలో మరో మైలురాయి

అపోలో హాస్పిటల్‌ అరగొండ ఆరోగ్య రంగంలో మరో మైలురాయిప్రజాశక్తి – తవణంపల్లి: డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి నేతత్వంలో గ్రామీణ ఆరోగ్య సేవలలో కొత్త అధ్యాయం మొదలయ్యింది. అత్యాధునిక యూరో లేజర్‌ సాంకేతికతను ఈ రోజు పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే కలికిరి మురళీ మోహన్‌ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు.” ఈ యంత్రం ద్వారా కిడ్నీ రాళ్లు, మూత్ర సంబంధిత వ్యాధులకు మరింత ఖచ్చితమైన, తక్కువ భాదతో చికిత్స అందుబాటులోకి వచ్చింది.” ఈ కార్యక్రమంలో ప్రముఖ యూరోలజీ నిపుణుడు డాక్టర్‌ హెచ్‌.ఎస్‌. శంకర్‌ సాంకేతికతపై వివరాలు అందించారు. వారి నైపుణ్యంతో, ఈ లేజర్‌ చికిత్స ఇప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించనుంది.” అపోలో అరగొండ యూరో లేజర్‌ ప్రాణాలను తక్కువ సమయంలో కాపాడే శక్తి, నూతన ఆశకు నాంది!’ అన్నారు. ఈ ఆపరేషన్‌ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ కార్డు ద్వారా చేసుకునే అవకాశం ఉన్నదని డాక్టర్‌ వినోద్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, కంరుద్దీన్‌ అపోలో హాస్పిటల్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️