టిటిడికి రూ.6 కోట్ల విరాళం

Jan 19,2025 16:58 #Donation, #in Tirumala, #Rs.6 crores, #ttd

తిరుమల :  చెన్నైకి చెందిన దాత వర్ధమాన్‌ జైన్‌ ఆదివారం టిటిడి ట్రస్టులకు రూ.6 కోట్లు విరాళంగా అందించారు.  తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆయన ఎస్వీబీసీ కోసం రూ.5 కోట్లు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌ కోసం రూ. కోటి విలువైన డిడిలను టిటిడి అదనపు ఈవో సిహెచ్‌ వెంకయ్య చౌదరికి అందజేశారు. టిటిడి ట్రస్టులకు గతంలోనూ వర్ధమాన్‌ జైన్‌ అనేక మార్లు విరాళాలు అందించారు.

➡️