లాడ్జిల నిర్వాహకులతో పోలీసులు సమావేశం…ప్రజాశక్తి-సూళ్లూరుపేటసూళ్లూరుపేట పట్టణంలో లాడ్జిల నిర్వాహకులతో,యజమానులతో స్థానిక పోలీస్ స్టేషన్ లో సమావేశం నిర్వహించారు.సి ఐ మురళీకృష్ణ, ఎస్సై బ్రహ్మ నాయుడు అద్వర్యంలో పలు సూచనలు అందించారు. లాడ్జిలలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాలని అలా జరిగితే కఠిన చర్యలు ఉంటాయని సి. ఐ.మురళీకృష్ణ హెచ్చరించారు.
