ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం

Apr 27,2025 13:02 #Tirupati district, #ttd

ప్రజాశక్తి-తిరుమల : చెన్నైకు చెందిన పొన్ ప్యూర్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆదివారం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించింది.

➡️