ప్రజాశక్తి, గుడ్లవల్లేరు : గుడ్లవల్లేరు మండలంలోని విన్నకోట నుండి వివాహ కార్యక్రమానికి వెళుతున్న ట్రాక్టర్ ట్రక్కు తిరగబడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.