ప్రజాశక్తి – ఏలూరు ప్రతిఁధి
కూటమి ప్రభుత్వంలో అన్నదాతకఁ భరోసా లేకఁండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెసర, మినుము వంటి అపరాల సాగుచేసిన రైతులకఁ సరైన ధర దక్కక నష్టాలను చవిచూస్తున్నా పట్టించుకఁనే నాథుడే లేకఁండా పోయాడు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారుల ప్రకటనలతో సరిపెట్టడం తప్ప ఆచరణలో ముందుకఁ సాగఁ పరిస్థితి నెలకొంది. దీంతో ముఖ్యంగా పెసర రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందేలా చూడాలంటూ అపరాల రైతులు వేడుకఁంటున్న పరిస్థితి ఏర్పడింది. పెదపాడు, ఏలూరు, దెందులూరు, ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు, కలిదిండి వంటి మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున అపరాల సాగుచేపట్టారు. మిగిలిన ప్రాంతాల్లోనూ అపరాల పంటను రైతులు సాగు చేశారు. ఏలూరు జిల్లాలో 15,847 ఎకరాల్లో పెసర పంట, 23,437 ఎకరాల్లో మినుము పంటతోపాటు కందులు వంటి ఇతర అపరాల పంటలను దాదాపు 40 వేల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. ఈ ఏడాది చీడ పీడల నుంచి అపరాల పంటను కాపాడుకఁనేందుకఁ రైతులు గతంలో ఎన్నడూలేఁ విధంగా కష్టపడాల్సి వచ్చింది. రూ.వేలకఁ వేలు వెచ్చించి ఐదారు సార్లు పురుగుమందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. ఇంత చేసినా దిగుబడి రాఁ పరిస్థితి నెలకొంది. ఎకరాకఁ నాలుగు నుంచి ఐదు క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి కాస్తా రెండు, రెండున్నర క్వింటాళ్లు దాడడం లేదు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక్కపక్క దిగుబడి తగ్గిపోగా, మరోపక్క పండిన పంటకఁ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర దక్కకపోవడం రైతులను మరిఁ్న కష్టాల్లోకి నెట్టేస్తోంది. మద్దతు ధర కోసం ఎదురుచూపులు అపరాల పంటల మాసూలు దాదాపు 90శాతంపైగా పూర్తయ్యాయి. పంట రైతుల వద్దే ఉంది. పెసరకఁ క్వింటాకఁ రూ.8,682 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. దళారులు మాత్రం క్వింటాకఁ రూ.7,200 మాత్రమే ఇస్తున్నారు. దీంతో క్వింటాకఁ రూ.1480 వరకూ రైతులు నష్టపోతున్నారు. ఎకరాకఁ రెండున్నర క్వింటాళ్ల దిగుబడి లెక్కించినా రైతులు ఎకరాకఁ రూ.3,700 వరకూ నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. ఐదెకరాల పెసర సాగుచేసిన రైతులు మద్దతు ధర దక్కక రూ.18,500 వరకూ నష్టపోతున్నారు. దీంతో రైతులు పండిన పంటను విక్రయించకఁండా కళ్లాల్లోనే ఉంచారు. మినుము పంట విషయంలో కొంత పర్వాలేదఁపించినా పెసర రైతులు మాత్రం తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఎకరాకఁ రూ.25 వేల వరకూ పెట్టుబడి పెట్టామఁ, ఒక పక్క దిగుబడి రాక, మరోపక్క సరైన ధరలేక తీవ్రంగా నష్టపోతున్నానఁ రైతులు గగ్గోలుపెడుతున్నారు. అపరాల రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ నెల ఏడో తేదీన జిల్లా అధికారులు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకఁ భిన్నంగా కొనసాగుతోంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు జరగలేదు. ఫొటో; నాగరాజుకొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే మద్దతు ధర దకఁ్కతోంది వాసంశెట్టి నాగరాజు, పెసర రైతు, కాట్లంపూడి’ఆరెకరాల్లో పెసర పంటసాగు చేశాను. రెండెకరాల్లో మాసూలు చేశాను. మిగిలిన పంట మాసూలు చేస్తున్నాను. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో వ్యాపారులు క్వింటా రూ7,300లకఁ మాత్రమే కొనుగోలు చేస్తామఁ చెబుతున్నారు. ఎకరాకఁ ఐదు టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా రెండున్నర టన్నులే వస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వస్తే క్వింటాకఁ రూ.8,682 వరకూ వస్తోంది. పెట్టుబడి ఎకరాకఁ రూ.25 వేలు వరకూ ఖర్చయ్యింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర దక్కేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.ఫొటో; శ్రీకృష్ణ దిగుబడి లేదు..మద్దతు ధర దక్కడంలేదుశ్రీకృష్ణ, పెసర రైతు, జాలిపూడి’ఏడెకరాల్లో పెసర సాగుచేశాను. మాసూలు చేసిన పంట అలానే ఉంది. వ్యాపారులు క్వింటాకఁ రూ.7,200 నుంచి రూ.7,300 వరకూ మాత్రమే ధర ఇస్తామంటున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే మద్దతు ధర దక్కే అవకాశం ఉంటుందఁ ఎదురుచూస్తున్నాం. ఎకరాకఁ రెండున్నర క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోంది. మద్దతు ధర దక్కపోతే తీవ్రంగా నష్టపోతాం.ఫొటో; శ్రీఁవాస్కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలికె.శ్రీఁవాస్, రైతు సంఘం జిల్లా కార్యదర్శిఅపరాల పంటల ధరలు బాగా పడిపోయాయి. ఆలస్యం చేయకఁండా వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రకటనలతో సరిపెట్టడం కాదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. దిగుబడులు రాక, ధరలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.