ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్:రాజస్థాన్ ప్రభుత్వం ప్రవేట్ ఆసుపత్రులపై పాస్ చేసిన రైట్ టు హెల్త్ బిల్ ను తక్షణమే రద్దు చేయాలంటూ నర్సీపట్నం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంల
ప్రజాశక్తి-నర్సీపట్నంరూరల్:మండలంలోని చెట్టుపల్లి గ్రామంలోని మెట్టకాలనీలో ఇటీవల అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధమై సర్వం కోల్పోయిన యర్రంశెట్టి కొండబాబు కుటుంబానికి గ్రామ భవన నిర్మాణ క
ప్రజాశక్తి -అనకాపల్లి : నూతన విద్య విధానం పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రాథమిక విద్యావ్యవస్థ పతనమవుతోందని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి డ
ప్రజాశక్తి-నక్కపల్లి:నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజలకు, ప్రమాదాల బారినపడిన బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించి ప్రాణాలు కాపాడాలని
ప్రజాశక్తి-రోలుగుంట:తమకు రేషన్ కార్డులు ఇప్పించాలంటూ మండలంలోని ఆర్ల పంచాయతీ పిత్రిగడ్డి గ్రామ గిరిజనులు ఆదివారం చేతులెత్తి జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు.