Ananthapuram

Mar 27, 2023 | 22:43

ప్రజాశక్తి గుంతకల్లు       వేసవి కాలంలో ప్రజలకు తాగునీరు ఎద్దడి లేకుండా రెండు రోజులకు ఒకసారి అయినా నీరు అందించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.

Mar 27, 2023 | 22:40

ప్రజాశక్తి-ఉరవకొండ      మహిళాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

Mar 27, 2023 | 22:38

ప్రజాశక్తి-అనంతపురం       స్థానిక సుభాష్‌ రోడ్డు లోని కీర్తి మెడికల్స్‌ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు.

Mar 27, 2023 | 22:35

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌      చెత్త పన్ను రద్దుచేయాలని, పెంచిన ఇంటి పన్ను తగ్గించాలని, ప్రభుత్వ స్థలాలను కాపాడాలని, సెంట్రల్‌ పార్కు స్థలాన్ని సర్వే చేసి ప్రజలకు ఉపయోగపడే వ

Mar 27, 2023 | 16:45

అధికార పార్టీ సభ్యులు విపక్ష సభ్యులుగా అయిన వేళ సమావేశ బాయికాట్ హెచ్చరికతో కదలిన టౌన్ ప్లానింగ్ యంత్రాంగం ప్రజాశక్తి-అనంతపురం

Mar 27, 2023 | 16:07

ప్రజాశక్తి -పెనుకొండ : రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్దే ధ్యేయంగా  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని మహిళలు అభివృద్ధి చెందితే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి చెం

Mar 26, 2023 | 22:01

ప్రజాశక్తి-ఓబులదేవర చెరువు         తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యువతీ యువకులకు చట్ట సభల్లో 40 శాతం అవకాశం కల్పిస్తామని, ప్రతి పేటా డిసెంబర్‌లో జాబ్‌ క్యాలెండర్‌ విలడుదల చేస్

Mar 26, 2023 | 08:03

లేపాక్షి పంచాయతీ (అనంతపురం) : ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించి దానిలోని సరుకంతా దగ్ధమైన ఘటన శనివారం రాత్రి 11 గంటలకు లేపాక్షి పంచాయతీ పరిధిలో జరిగింది.

Mar 25, 2023 | 22:31

      అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖలో ఏమి జరుగుతోందన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. వ్యవసాయ శాఖలో ముందు నుంచి అనేక ఆరోపణలు వెల్లువెత్తుతూ వస్తున్నాయి.

Mar 25, 2023 | 22:29

          అనంతపురం కలెక్టరేట్‌ : బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 52 జీవోను తక్షణమే రద్దు చేయాలని ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఫ్‌ు జిల్లా అధ్యక్ష

Mar 25, 2023 | 22:28

         అనంతపురం కలెక్టరేట్‌ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను ఐక్యంగా ఎండగదామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ పిలు

Mar 25, 2023 | 22:24

       అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌ ఆసరా మూడో విడత కింద లబ్ధిదారులకు రూ.233.66 కోట్లు సాయం అందిందని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి తెలిపారు.