ప్రజాశక్తి - సీతానగరం మండలంలోని పలు లంక ప్రాంతాల్లో అకాల వర్షాలకు మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న పంటల లెక్కలపై రైతుల్లో తీవ్ర అసంతప్తి నెలకొంది.
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు ఏప్రిల్ 1వ తేదీ నుంచే పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వాలని జెసి ఎన్.తేజ్ భరత్ ఆదేశించారు.
ప్రజాశక్తి-కోరుకొండ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5న చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ను సోమవారం కోరుకొండలో సిఐటియు జిల్లా ప్ర
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం, కడియం జిల్లాలో ఇప్పటి వరకు మూడు విడతల్లో రూ.829.44 కోట్లు మేర వైఎస్ఆర్ ఆసరాను మహిళల బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్టు కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు.