ప్రజాశక్తి-తొండంగి 'జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని కొత్తపల్లి జెడ్పి హైస్కూల్ విద్యార్థులు మత సామరస్యంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.' మత సామరస్యాన్ని కాపాడు కుందామంటూ నినా దాల
ప్రజాశక్తి - కాకినాడ 'కాకినాడ స్మార్ట్ సిటీ పరిధిలోని పలు డివిజన్లలో సుమారు రూ.12 కోట్లతో జరిగే అభివృద్ధి పనులకు స్టాండింగ్ కమిటీ ఆమోదించింది.' శుక్రవారం మేయర్ సుంకర పావని అధ్యక్షతన కాకినాడ నగర
'ప్రజాశక్తి - తాళ్లరేవు : రబీ పంటకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని ఎపి కౌలు రైతు సంఘం డిమాండ్ చేసింది.' పి.మల్లవరం పంచాయతీ గ్రాంటు వద్ద సంఘం ఆధ్వర్యంలో రైతులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
ప్రజాశక్తి- పెద్దాపురం 'ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు మూడు రోజుల పాటు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మండలంలోని రాయి భూపాలపట్నం జిల్లా పరిషత్ హైస్
'ప్రజాశక్తి - కాకినాడ సిటీ : కాలుష్య కారకమైన దివీస్ పరిశ్రమను తరలించాలని, అక్రమ కేసులతో జైల్లో పెట్టిన రైతులు, వామపక్షాల నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద వామపక్షాల
ప్రజాశక్తి - కాకినాడ రూరల్ 'నవరత్నాలు పేదలందరికీ ఇళ్లస్థలాలకు సంబంధించి పట్టాల పంపిణీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు.' కాకినాడరూరల
'ప్రజాశక్తి - రాజమహేంద్రవరం: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.' ఢిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా సిపిఐ
ప్రజాశక్తి- శంఖవరం 'తునిరూరల్లోని తేటగుంట చెక్పోస్టు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.' పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
'ప్రజాశక్తి - యు.కొత్తపల్లి : త్వరలో జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎంఎల్సి అభ్యర్థి షేక్ సాబ్జీ శుక్రవారం మండలంలో ప్రచారం నిర్వహించారు'. ఉప్పాడ కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో ఆయన మాట్లాడారు.
'ప్రజాశక్తి - రాజమహేంద్రవరం : ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా అఖిల భారత రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు జనవరి 26న రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ట్రాక్టర్లతో కిసాన్