గుంటూరు (రొంపిచర్ల) : నేడు విజయవాడలో రైతుల ధర్నా నిమిత్తం మెమోరాండం సమర్పించడానికి వెళ్తున్న రైతులు, సిఐటియు నాయకులను రాత్రికి రాత్రే రొంపిచర్ల పోలీస్ స
ప్రజాశక్తి-గుంటూరు/గుంటూరు జిల్లాప్రతినిధి : వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరిం చుకోవాలని గుంటూరులో శుక్రవారం అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్య
ప్రజాశక్తి - ఎఎన్యు : వర్సిటీలో పీజీ విద్యార్థులకు వచ్చేనెల ఒకటో తేదీన నిర్వహించే సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) డిమాండ్ చేసింది.
ప్రజాశక్తి - నరసరావుపేట : సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ నెల 23 నుంచి 29 వరకు స్పోర్ట్ అథారిటీ స్టేడియంలో గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి మెమోరియల్ ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన, ఆవుల అందాల పోటీలు నిర్వ
ప్రజాశక్తి-తెనాలి : రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెంచడానికే రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు.
ప్రజాశక్తి-చిలకలూరిపేట : లౌకికవాదం తమ పార్టీ సిద్ధాంతమంటూ చంద్రబాబు ఒక పక్క గొప్పలకు పోతుంటారని, మరోపక్క తాను హిందువు అని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రైస్తవుడంటూ గోబెల్ ప్రచా
ప్రజాశక్తి - రేపల్లె: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ టిడిపి కార్యకర్తగా వ్యవహ రిస్తూ ఏకపక్ష ధోరణిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని చూస్తున్నారని రాజ్యసభ స
ప్రజాశక్తి - గుంటూరు : చలపతి విద్యాసంస్థల అధినేత, మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు 63వ పుట్టిన రోజు వేడుకలు లాంలోని చలపతి కళాశాల ప్రాంగణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ప్రజాశక్తి - నిజాంపట్నం : ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏర్పడి 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం మండలంలోని నిజాంపట్నం జడ్పి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కోస్ట్గార్డ్ ప్రాముఖ్యత, విధులపె అవగాహన కల