ప్రజాశక్తి-మండపేట : స్థానిక గౌతమి మున్సిపల్ హైస్కూల్లోని జగనన్న విద్యా కానుక స్టాక్ పాయింట్ ను మండల అభివృద్ధి అధికారి ఐదం రాజు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్ల
ప్రజాశక్తి-రామచంద్రపురం ప్రజాశక్తి వార్తకు స్పందన పట్టణ పరిధిలోని టిడ్కో గహాల్లో ఈగలు పెరిగి పోవడంపై ప్రజాశక్తిలో ప్రచురించిన కథకానికి అధి కారులు స్పందించారు.
ప్రజాశక్తి-రామచంద్రపురం రామచంద్రపురంలో క్వారీ లారీ వర్కర్స్ చేసిన సమ్మె విజయవంతం అయిందనీ సిఐటియు నాయకులు నూకల బలరాం తెలిపారు. వర్కర్స్ డిమాండ్స్పై యాజమాన్యంతో చర్చలు జరిపారు.