Prakasam

Mar 27, 2023 | 23:14

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్‌ : కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు ఆలోచనను విరమించు కోవాలని సిపిఐ జిల్లా కార్యద్శి ఎంఎల్‌. నారాయణ డిమాండ్‌ చేశారు.

Mar 27, 2023 | 23:13

ప్రజాశక్తి-హనుమంతునిపాడు : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా, ఉద్యోగ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్‌ 5న నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎపి వ్యవసాయ

Mar 27, 2023 | 23:12

ప్రజాశక్తి-చీమకుర్తి : ప్రభుత్వ సంక్షేమ పథ కాలను ప్రజలలోకి విస్త్త్రతంగా తీసుకెళ్లాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు.

Mar 27, 2023 | 23:11

ప్రజాశక్తి-మార్కాపురం : రజక వృత్తిదారులను ఎస్‌సి జాబితాలో చేర్చాలని ఎపి రజక చైతన్య వేదిక రాష్ట్ర కన్వీనర్‌ పోలిశెట్టి తిరుపతయ్య డిమాండ్‌ చేశారు.

Mar 27, 2023 | 23:10

ప్రజాశక్తి-జరుగుమల్లి : స్థానిక మండల పరిషత్‌ కార్యాల యంలో మండల పరిధిలోని 20 గ్రామ పంచాయతీల్లో 2021 ఏప్రిల్‌ నుంచి 2022 మార్చి వరకూ ఉపాధి హామీ పథకం చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమ

Mar 27, 2023 | 23:08

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్‌ : ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్‌ అసిస్టెంట్‌ కోఆర్డినేటర్‌ గా డాక్టర్‌ మండే నియమిస్తూ రిజిస్టర్‌ ప్రొఫెసర్‌ హరిబాబు నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

Mar 27, 2023 | 23:07

ప్రజాశక్తి-ముండ్లమూరు : మహిళల ఆర్థికాభివృద్థే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి థ్యేయమని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ తెలిపారు.

Mar 27, 2023 | 23:06

ప్రజాశక్తి-పొదిలి : మండల పరిధిలోని సూదనగుంట, కుంచేపల్లి ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం పిడుగు పడటంతో 38 గొర్రెలు మృతిచెందిన సంగతి తెలిసిందే.

Mar 27, 2023 | 23:05

ప్రజాశక్తి-కొనకనమిట్ల : ప్రజా సమస్యల పరిష్కారం కోసం మార్కా పురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర మండల పరిధిలోని అంబాపురం, బోడపాడు, వాగుమడుగు, బురదపాలెం, చింతగుంట, బస

Mar 27, 2023 | 00:43

ప్రజాశక్తి- యర్రగొండపాలెం : రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ఆదివారం తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో పారా గ్లైడింగ్‌ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Mar 27, 2023 | 00:42

ప్రజాశక్తి-పామూరు : బడ్జెట్‌లో ఉపాధి హామీ చట్టానికి నిధుల కోత నిరసిస్తూ దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్వహించున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ వ్యవవసాయ కార్మిక సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు జాలా అంజయ్య తెలిపారు.

Mar 27, 2023 | 00:41

ప్రజాశక్తి-పంగులూరు: అస్సాం రాష్ట్రంలోని గౌహతి పట్టణంలోని తరుల్‌ పుర స్టేడియంలో ఈ నెల 20 నుంచి 24 వరకూ అంతర్జాతీయ నాల్గవ ఏషియన్‌ ఖోఖో పోటీలు నిర్వహించారు.