Prakasam

Sep 29, 2023 | 16:05

నియోజవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జి కందుల రామిరెడ్డి  ప్రజాశక్తి-మార్కాపురం : నేను సైతం బాబు కోసం అంటూ ఆంధ్రప్రదేశ్

Sep 28, 2023 | 23:17

ప్రజాశక్తి నాగులుప్పలపాడు : గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టి, కాలువల్లో పూడిక తీసి రైతులకు సాగునీరు అందించాలని కోరుతూ అక్టోబరు 1న నాగులుప్పలపాడు నుంచి మల్లవరం గుండ్లకమ్మ జలాశ

Sep 28, 2023 | 23:15

ప్రజాశక్తి - చీరాల : బైకుపై దేశం మొత్తం పర్యటించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సాధించేందుకు కృషి చేయడం చిన్న విషయం కాదని, ఆయనను సన్మానించడం యువతకు స్ఫూర్తిదాయకమని వైసిపి కో ఆప్షన్‌ సభ్యుడ

Sep 28, 2023 | 23:12

ప్రజాశక్తి-మార్కాపురం : టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ సిఎం చంద్రబాబునాయుడు జైలులో ఉన్నా వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన అధికారంలోకి రావడం ఖాయమని కాపు సంఘం నాయకుడు తిరుమలశెట్టి వీరయ్య తెలిపారు.

Sep 28, 2023 | 00:05

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : అక్రమ కేసులకు భయపడేది లేదని, వైసిపి ప్రభుత్వ అక్రమాలపై ధర్మ పోరాటం కొనసాగిస్తామని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు తెలిపారు.

Sep 28, 2023 | 00:02

ప్రజాశక్తి-పొదిలి : ఆశావర్కర్లపై పని భారాన్ని తగ్గించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. రమేష్‌ డిమాండ్‌ చేశారు.

Sep 28, 2023 | 00:00

ప్రజాశక్తి బాపట్ల :  రాష్ట్ర ప్రభుత్వం ఇంధనం సర్దుబాటు ఛార్జీలు విద్యుత్‌ సుంకం చార్జీల పేరుతో ఎడాపెడా చార్జీలు మూత మోగిస్తుందని సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్‌. గంగయ్య తెలిపారు.

Sep 27, 2023 | 23:57

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌

Sep 27, 2023 | 23:57

ప్రజాశక్తి - ఒంగోలు సబర్బన్‌ : స్థానిక ఊరచెరువులోని షాదీఖానా మొదటి అంతస్తు నిర్మాణ పనులను నగరపాలక సంస్థ కమిషనర్‌ వెంకటేశ్వర రావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పనుల నాణ్యతను పరిశీలించారు.

Sep 27, 2023 | 23:54

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : నిబద్ధతగల కమ్యూనిస్టుగా.. సీనియర్‌ జర్నలిస్టుగా..

Sep 27, 2023 | 23:53

ప్రజాశక్తి-పుల్లలచెరువు