Sri Satyasai District

Sep 28, 2023 | 22:15

         గోరంట్ల : వివిధ ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో పని చేస్తున్న శ్రామిక మహిళా కార్మికుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నాయని మహిళా సమన్వయ కమి

Sep 28, 2023 | 22:04

ప్రజాశక్తి చెన్నేకొత్తపల్లి : చంద్రబాబు నాయుడు అరెస్టుపై అందరికంటే ఎక్కువగా బీసీలు తీవ్రంగా స్పందిస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు.

Sep 28, 2023 | 22:02

ప్రజాశక్తిపుట్టపర్తి రూరల్‌ : మండల పరిధిలోని బత్తలపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి స్థలం ఇచ్చిన దాతలు అంగన్వాడీకేంద్రభవనాన్ని ఇటీవల కూల్చివేశారు.

Sep 28, 2023 | 22:00

ప్రజాశక్తి మడకశిర :  అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధనం వృధా అవుతోంది. ప్రభుత్వ నిధులుతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా మారాయి.

Sep 28, 2023 | 21:57

ప్రజాశక్తి-సోమందేపల్లి : కుల వివక్షతో చాకర్లపల్లి గ్రామ భూస్వామ్య పెత్తందారులు మూకుమ్మడి గా దళితుల మీద దాడి చేయడం హేయమైన సిగ్గుమాలిన చర్య అని ఈ ఘటనలో దళితులకు రక్షణ కల్పి

Sep 28, 2023 | 21:55

ప్రజాశక్తి- చిలమత్తూరు : ఇళ్లపట్టాలు ఇచ్చేదాకా పోరాటం కొనసాగిస్తామని నాయకులు, బాధితులు అన్నారు.

Sep 27, 2023 | 22:19

ప్రజాశక్తి -పెనుకొండ : ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలియచేసే హక్కులేదా అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ప్రశ్నించారు.

Sep 27, 2023 | 22:17

పుట్టపర్తి క్రైమ్‌ : ఉపాధ్యాయుల పని సర్దుబాటుపై వైఎస్‌ఆర్‌టిఎఫ్‌ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు వారు బుధవారం స్థానిక డీఈవోను కలసి వినతి పత్రం సమర్పించారు.

Sep 27, 2023 | 22:14

ప్రజాశక్తి - పెనుకొండ : జగన్‌ పాలనలో రాష్టం రావణ కాష్టంలా మారిందని టీడీపీ జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారథి అన్నారు.

Sep 27, 2023 | 22:12

ప్రజాశక్తి - లేపాక్షి : కుశలవ ప్రాజెక్టు కోసం అక్రమించుకున్న మండలంలోని కొండూరు , కొర్లకుంట గ్రామాలకు చెందిన దళితులు, బలహీన వర్గాలకు భూములను తిరిగి వారికే అప్పగించాలని సిప

Sep 27, 2023 | 22:09

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : ఏపీ అసెంబ్లీలో సెప్టెంబర్‌ 27న జిపిఎస్‌ బిల్లు ఆమోదం దుర్మార్గమని యుటిఎఫ్‌ నాయకులు అన్నారు.

Sep 26, 2023 | 22:16

ప్రజాశక్తి -పెనుకొండ : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహాక కార్యదర్శి సవితమ్మ విమర్శించారు.