ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు సైతం గ్రీన్ సిగల్ ఇవ్వడం, ఆ తరువాత కొన్ని గంటల్లోనే ప్రభ
కొత్తవలస: స్థానిక జెడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో గురువారం జరిగిన సి.ఎం.కప్ వాలీబాల్ పోటీలో విశాఖ జట్టు విన్నర్గా నిలిచిందని వాలీబాల్ జాతీయ కోచ్ గవర సూరిబాబు, జిల్లా అసోసియేష
డెంకాడ : మండలంలోని జొన్నాడ సమీపాన లెండీ కాలేజీ వద్ద 26వ నెంబరు జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా, కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రజాశక్తి- కంటోన్మెంట్ : రామతీర్థంలో వైసిపి ఎమ్పి విజయసాయి రెడ్డిపై జరిగిన చెప్పులు, రాళ్లదాడి ఘటనలో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయనగరం రూరల్ పోలీసులు నెల్లిమర్ల మండలానికి చెంద
సాలూరు రూరల్ : అంగన్వాడీల సమస్యలు పరిష్కారించాలని ఈనెల 27 కలెక్టరేట్ వద్ద చేస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్వై నాయుడు కోరారు.
పార్వతీపురంరూరల్ :ఆరుగాలం శ్రమించి దేశానికి తిండిపెట్టే రైతులకు అండగా నిలబడి వారికి ఉపకారం చేయాల్సిన కేంద్రం ప్రతీకారం తీర్చుకునేలా ప్రమాదకరమైన చట్టాలు తీసుకొస్తుందని, వీటిని ప్రజ
ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో అందజేస్తున్న భారీ రాయితీలను, నిధులను వినియోగించుకొని పెద్ద ఎత్తున మత్స్య సంపద, ఉత్పత్తుల మార్కెటింగ్ వసతులు పెం