Vijayanagaram

Mar 27, 2023 | 21:53

ప్రజాశక్తి- విజయనగరం కోట : ఆర్‌టిసి అవుట్‌ సోర్సింగ్‌, అద్దెబస్‌ డ్రైవర్లకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశార

Mar 27, 2023 | 21:52

ప్రజాశక్తి- విజయనగరం కోట : రైట్‌ టు హెల్త్‌బిల్‌ వైద్య రంగానికి, ప్రజలకు హాని కలిగిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ అండ్‌ నర్సింగ్‌ హోమ్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షు

Mar 27, 2023 | 21:51

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగర ప్రజలు తాగునీటిని వృథా చేయొద్దని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. కుళాయిల ద్వారా నీరు వృథాగా పోకుండా చూడాలన్నారు.

Mar 27, 2023 | 21:49

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో దళితుల సమస్యలు పరిష్కరించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

Mar 27, 2023 | 21:48

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెపుదాం (స్పందన) కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి 163 వినతులు అందాయి.

Mar 27, 2023 | 21:47

ప్రజాశక్తి-విజయనగరం : వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని సోమవారం విశాఖపట్నం రేంజ్‌ డిఐజి ఎస్‌. హరికృష్ణ పరిశీలించారు.

Mar 27, 2023 | 21:45

ప్రజాశక్తి-గరివిడి : జిల్లాకు కేటాయించిన 19 వాహనాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం గరివిడి పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ప్రారంభించారు.

Mar 27, 2023 | 21:43

ప్రజాశక్తి- వంగర, గుర్ల : మహిళల సాధికారితే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్సార్‌ ఆసరా పంపిణీ కార్యక్రమం సోమవారం వంగరలో జరిగింది.

Mar 27, 2023 | 21:42

ప్రజాశక్తి - శృంగవరపుకోట : గ్రామీణ ఉపాధి హామీ ద్వారా నిర్వహిస్తున్న చెరువు పనులను ఒక్క పూటే నిర్వహించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు.

Mar 27, 2023 | 21:36

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరాభివృద్ధే ధ్యేయంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేస్తున్నారని మేయర్‌ విజయలక్ష్మి అన్నారు.

Mar 27, 2023 | 21:02

ప్రజాశక్తి- వంగర : సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్‌ ఎ. సూర్యకుమారి ఆదేశించారు.

Mar 27, 2023 | 20:59

ప్రజాశక్తి - బొబ్బిలి రూరల్‌ : సిఎం పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన హామీని నిలబెట్టు కొన్నామని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అన్నారు.