ప్రజాశక్తి-భీమవరం టౌన్ : అసమర్థత పాలనతో జగన్ ప్రభుత్వం నడుస్తుందని, కేసులు పెట్టడంపై ఉన్న దృష్టి అభివృద్ధిపై పెట్టాలని జనసేన జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు (చినబాబు) విమర్శించారు.
ప్రజాశక్తి - పెనుమంట్ర : అసని తుఫాన్ వలన కురిసిన వర్షాలకు కళ్ళాల్లో ధాన్యా మొలకెత్తిందని ఎకరాకు 5 బస్తాలు పైబడి నష్టం వుంటుందని మార్కెట్ ధరప్రకారం రూ.7 వేల నుండి రూ.10 వేల వరకు రైతులకు నష్టవుంటుంద
ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లు బార్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. అధ్యక్ష పదవికోసం తలుపుల శ్రీనివాస్,జివి సుబ్బారావులు పోటిపడుతున్నారు.
ప్రజాశక్తి-పాలకొల్లు: అంతర్జాతీయ నర్సింగ్ డే' పురస్కరించుకొని పాలకొల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో హాస్పిటల్ కమిటీ సభ్యులు డా.చినిమిల్లి గణపతి, చెన్ను విజయ్ అధ్వర్యంలో నర్సింగ్ డే ఘనంగా నిర్వహించార
అసని తుపాన్ పశ్చిమలో అల్లకల్లోలం సృష్టించింది. జిల్లాలో వివిధ పంటలపై రైతులు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లింది. ఈదురుగాలులు, వర్షాలతో పంటలు, జన జీవనాన్ని అతలాకుతలం చేసింది.