ప్రజాశక్తి-గణపవరం : ప్రభుత్వం డ్వాక్రా యానిమేటర్లను దశలవారీగా తొలగించే ప్రయత్నాలను విరమించుకోవాలని సిఐటియు గణపవరం మండల కమిటీ కార్యదర్శి పి గోవిందు ప్రభుత్వాన్ని కోరారు.
ప్రజాశక్తి-పాలకొల్లు : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనలో భాగంగా పాలకొల్లు తహసిల్దార్ ఆఫీస్ వద్ద శనివారం ఒకరోజు రిలే నిరాహార దీక్షలు చేశారు.
ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కరుగోరుమిల్లిలో శనివారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సుమారు 200మంది ఉపాధి హామీ క