టాలీవుడ్ కథానాయిక సాయిపల్లవి అనారోగ్యానికి గురయ్యారు. గత కొన్ని రోజులుగా ఆమె విపరీతమైన జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. రెండురోజులపాటు ఆమెకు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారని దర్శకుడు చందూ మొండేటి తెలిపారు.