చిలమత్తూరు : గ్రామాల్లో పారిశుధ్యంపై అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు విమర్శించారు.
ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురంలో నెలకొన్న నీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.75కోట్లతో ఫేస్-2 క్రింద పనులు చేపట్టడానికి ప్రభుత్వానికి నివేదికలను పంపామని ప్రజారోగ్య శాఖ ఎస్ఈ శ్
ప్రజాశక్తి - సోమందేపల్లి : మండల కేంద్రంలోని చెరువు కింద వేసిన వరి పంటకు నీరు లేక ఎండిపోతోందని ఎండుతున్న తమ పొలాలను నీరు వదలాలని రైతులు డిమాండ్ చేశారు.
ప్రజాశక్తి, కంబదూరు : వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కలిసి కలకాలం జీవించాలనుకున్నారు. అయితే వారి ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు. అయినా వారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.
ప్రజాశక్తి-అనంతపురం : ఒకప్పుడు అనంతపురం జెఎన్టియు కళాశాలలో విద్యార్థిగా చదువుకున్న జింకా రంగజనార్థన్ నేడు అదే విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నా
ప్రజాశక్తి - ధర్మవరం టౌన్ : కోవిడ్ వ్యాక్సినేషన్ను పకడ్బందీగా నిర్వహించాలని ఎవరికైనా రియాక్షన్ వస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని డిసిహెచ్ఎస్ రమేష్నాథ్ తెలిపారు.
ప్రజాశక్తి - హిందూపురం : డివిజన్ వ్యాప్తంగా వ్యవసాయ భూముల్లో అనుమతులు లేకుండా లేఅవుట్లు వేస్తే చర్యలు తీసుకుంటామని పెనుగొండ సబ్ కలెక్టర్ హెచ్చరించారు.