కడప అర్బన్ కడప నగరంలోని గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో శుక్రవారం రిమ్స్ మెడికల్ కళాశాల ప్రిన్సి పాల్ డాక్టర్ ఉదరుకుమార్ ఆధ్వర్యంలో వైద్యులకు, సిబ్బందికి మొత్తం 29 మదికి కరోనా టీకా వేయించుకున్
ప్రజాశక్తి - కమలాపురం టౌన్ : ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో బుడ్డశనగ పంట లో వేరుకుళ్ళు సోకే అవకాశం ఉందని రైతులందరూ అప్రమత్తంగా ఉండి తగిన నివారణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయాధికారి నరసింహారెడ్డి
ప్రజాశక్తి - పులివెందుల : పులుసు నిమ్మ ధరలకు రెక్కలు వచ్చాయి. వాటి ధర పెరగడం తో సాగు రైతులు సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం వీటి ధర మార్కెట్లో బస్తా రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు పలుకుతోంది.
ప్రజాశక్తి - వేంపల్లె :కడప జియోన్ కళాశాలలో జరిగిన కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయి కబడ్డీకి దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు కరస్పాండెంట్ శ్రీకాంత్రెడ్డి చెప్పారు.
ప్రజాశక్తి - రాయచోటి టౌన్ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొబైల్ వాహనాలను గురువారం పట్టణంలోని చెక్ పోస్ట్ వద్ద ప్రభుత్వ చీఫ్విప్ శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్సీ జకియాఖానం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించా
కడపఅర్బన్ కొవిడ్-19లో పని చేసిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసు కోవాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు అను బంధం) నగర సహాయ కార్యదర్శి ఇత్తడి ప్రకాష్ డిమాండ్ చే