Aug 15,2024 | 00:19 స్వాాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సిపిఎం కాగడాల ప్రదర్శన ప్రజాశక్తి-నక్కపల్లి: 78 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నక్కపల్లిలో సిపిఎం ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేశారు.స్వాతంత్య్రం సిద్ధించి…
లైంగిక నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు Mar 22,2025 | 21:29 ప్రజాశక్తి – కడప లైంగిక నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు, తీవ్రమైన లైంగిక వేధింపు కేసుల్లో మరణశిక్ష, జరిమానాలు, జైలు శిక్ష విధిస్తారని సీనియర్ సివిల్…
ఓ చేతికి సెలైన్.. మరో చేత్తో వినతుల స్వీకరణ Mar 22,2025 | 21:29 ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రజాశక్తి-మార్కాపురం (ప్రకాశం జిల్లా) : ఆరోగ్యం బాగోలేకున్నా…ప్రజల వినతులను స్వీకరించి వారి సమస్యలను పరిష్కారించాలని భావించిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి…
వైఫల్యం Mar 22,2025 | 21:28 జిల్లాలో వ్యవస్థల వైఫల్యం కొనసాగుతోంది. ప్రజా సమస్యల పరిష్కార వేదికపై ఆసీనులైన జాయింట్ కలెక్టర్ అతిది సింగ్ ఎదుట తమకు న్యాయం చేయాలని కోరుతూ ఓ యువకుడు…
అవగాహనతో కేంద్రాలను నడపాలి Mar 22,2025 | 21:28 ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్ : వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీ కేంద్రాలు నూతన విద్యా విధానం ప్రకారం మారనున్నాయని శిక్షణలో చెప్పిన విషయాలపై అవగాహన…
ఎమ్మెల్యేల విన్నపాలు ఫలించేనా? Mar 22,2025 | 21:27 ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి శాసనసభా సమావేశాల ప్రశ్నోత్తరాలు, ఆ తర్వాత ప్రత్యేకంగా కొంతమంది ఉన్నతాధికారుల ను కలిసి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గ…
లింగాపురంలో వ్యక్తి దారుణ హత్య Mar 22,2025 | 21:25 వేట కొడవళ్లతో నరికి చంపిన వైనం ప్రజాశక్తి – బండి ఆత్మకూర్ (నంద్యాల) : నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన నంద్యాల…
క్షయ రహిత సమాజానికి కృషి Mar 22,2025 | 21:25 మాట్లాడుతున్న జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బాలకృష్ణ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి టి.వి బాలకృష్ణ ప్రజాశక్తి – శ్రీకాకుళం క్షయ రహిత సమాజానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా…
స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం Mar 22,2025 | 21:23 సమీక్షిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రజాశక్తి- కోటబొమ్మాళి నియోజకవర్గంలో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయడు అన్నారు. కోటబొమ్మాళి…
క్షయ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి Mar 22,2025 | 21:20 పార్వతీపురం: క్షయ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ కోరారు. ఈనెల 24న ప్రపంచ క్షయ (టిబి) నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో శనివారం…