కార్మికులు

  • Home
  • అనంతపురం కార్పొరేషన్‌లో అడిషనల్‌ కమిషనర్‌ రామలింగేశ్వర్‌కు వినతిపత్రం అందజేస్తున్న సిఐటియు నాయకులు, కార్మికులు

కార్మికులు

అనంతపురం కార్పొరేషన్‌లో అడిషనల్‌ కమిషనర్‌ రామలింగేశ్వర్‌కు వినతిపత్రం అందజేస్తున్న సిఐటియు నాయకులు, కార్మికులు

Dec 26,2024 | 20:49

పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ రంగంలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని గత ప్రభుత్వ హయాంలో 16…

నిరసనలు

Nov 27,2024 | 00:37

ప్రజాశక్తి -పాడేరు: దేశవ్యాప్తంగా రైతు కార్మిక సంఘాలు సంయుక్తంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా…

కార్మికులు, కర్షకుల జోలికొస్తే ఖబడ్దార్‌

Nov 26,2024 | 21:49

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ కార్మిక, ఉద్యోగ, కర్షకుల హక్కులు, చట్టాల జోలికి కేంద్ర ప్రభుత్వం వస్తే ఖబడ్దార్‌ అని ఆల్‌ ట్రేడ్‌ యూనియన్స్‌, రైతు సంఘాల…

నూజివీడులో ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించాలి

Nov 24,2024 | 21:51

సిపిఎం పట్టణ మహాసభ డిమాండ్‌ ప్రజాశక్తి – నూజివీడు టౌన్‌ పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యను తక్షణం పరిష్కరించాలని సిపిఎం పట్టణ ఆరో మహాసభ డిమాండ్‌ చేసింది. మహాసభ…

కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

Oct 1,2024 | 00:18

ప్రజాశక్తి -పాడేరు: కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌, డైలీ వేజ్‌ కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో పాడేరు కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద కార్మికులు…

భవన నిర్మాణ కార్మికుల ర్యాలీ

Mar 11,2024 | 23:35

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:అల్లూరి జిల్లాలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులను ఉపాధి కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మండల కేంద్రంలో అల్లూరి జిల్లా బిల్డింగ్‌…

పొర్లు దండాలతో మున్సిపల్‌ కార్మికుల నిరసన

Jan 3,2024 | 17:11

పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలుపుతున్న కార్మికులు ప్రజాశక్తి-మండపేట వారి సమస్యలు పరిష్కారం కోరుతూ మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల పొర్లుదండాలు పెడుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక…