తహశీల్దారు

  • Home
  • సమస్యలు పరిష్కరించాలని వినతి

తహశీల్దారు

సమస్యలు పరిష్కరించాలని వినతి

Mar 17,2025 | 23:59

ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌ : విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహశీల్దారు ప్రశాంతికి వినతి పత్రం అందజేశారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం మార్టూరు శాఖ…

పొలాల్లో రోడ్డు నిర్మిస్తే ఊరుకోం..

Feb 27,2025 | 22:32

ప్రజాశక్తి- పంగులూరు : తమ పొలాల్లో రోడ్డు నిర్మిస్తే ఊరుకోమని తూర్పు కొప్పెరపాడు దళితులు తెలిపారు. ఎవరి స్వలాభం కోసం తమ పొలాలను పోగొట్టుకోలేమని తెలిపారు. తూర్పు…

పోలింగ్‌ కేంద్రంలో తహశీల్దారు పరిశీలన

Feb 5,2025 | 00:04

ప్రజాశక్తి – రేపల్లె : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాలను మున్సిపల్‌ కమిషనర్‌ కె. సాంబశివరావు, తహశీల్దారు, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎం. శ్రీనివాసరావు…

వివాదాస్పద స్థలంలో ఆక్రమణలు తొలగింపు

Feb 1,2025 | 23:42

ప్రజాశక్తి- వేటపాలెం : కోర్టు వివాదం ఉన్న స్థలలోని ఆక్రమణలను అధికారులు శనివారం తొలగించారు. ఆ స్థలంలోకి ఎవరు ప్రవేశించకుండా సిఆర్‌పిసి 145 ఆర్డర్‌ను తహశీల్దారు పి.పార్వతి…

తహశీల్దారుకు సన్మానం

Jan 31,2025 | 23:55

ప్రజాశకిక్తి -భట్టిప్రోలు : భట్టిప్రోలు డిప్యూటీ తహశీల్దారు గాజులవర్తి నాగరాజు కారంచేడు తహశీల్దారుగా ఉద్యోగోన్నతి పొందారు. ఈ సందర్భంగా భట్టిప్రోలు తహశీల్దారు మేక శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది…

రీసర్వేకు సహకరించాలి : తహశీల్దారు

Jan 17,2025 | 23:01

ప్రజాశక్తి – నిజాంపట్నం : భూముల రీ సర్వేకు రైతులందరూ సహకరించాలని తహశీల్దారు షాకీర్‌ పాషా కోరారు. మండల పరిధిలోని ముత్తుపల్లి గ్రామంలో భూముల రీసర్వే పై…

గుండెపోటుతో విఆర్‌ఒ మృతి

Jan 16,2025 | 23:01

ప్రజాశక్తి- భట్టిప్రోలు : భట్టిప్రోలు మండలం అద్దేపల్లి రెవెన్యూ పరిధిలోని అయ్యలవరం గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న తొడేటి రత్నాకరరావు (48) గుండెపోటుతో గురువారం మతి చెందాడు.…

భూ సమస్యలు పరిష్కరించుకోవాలి

Dec 19,2024 | 23:47

ప్రజాశక్తి- రేపల్లె : భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహశీల్దారు మోర్ల శ్రీనివాసరావు తెలిపారు. మండలపరిధిలోని పిరట్టాలంక గ్రామంలో గురువారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు.…

భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు

Dec 13,2024 | 23:46

ప్రజాశక్తి- చీరాల : భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దారు గోపి కృష్ణ తెలిపారు. మండల పరిధిలోని ఈపురు…