Mar 12,2024 | 00:35 ప్రజాశక్తి-మార్కాపురం మార్కాపురం సమీపంలోని తర్లుపాడు రోడ్డులో గల శ్రీఅల్లూరి పోలేరమ్మ దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి…
దళితుల శ్మశాన వాటిక ఆక్రమణ Apr 29,2025 | 00:45 ప్రజాశక్తి-యర్రగొండపాలెం : యర్రగొండపాలెం మండలంలోని అమానుగుడిపాడు గ్రామంలో గల సర్వే నెంబర్ 716లోని 92 సెంట్ల దళితుల శ్మశాన భూమిని అగ్రకులస్తుడైన ఆ గ్రామానికి చెందిన వేగినాటి…
విద్యార్థులకు నగదు పురస్కారాలు Apr 29,2025 | 00:31 ప్రజాశక్తి – వేటపాలెం : పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం, దేవల మనుబ్రహ్మ దేవాంగ సంక్షేమ…
యుటిఎఫ్ నాయకుల నిరసన Apr 29,2025 | 00:30 ప్రజాశక్తి-వేటపాలెం : గోప్యంగా ఉండాల్సిన ఉపాధ్యాయుల సేవా పుస్తకంలోని విషయాలు బయటకు రావడాన్ని నిరసిస్తూ ఎంఇఒ కార్యాలయం వద్ద యుటిఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. ఈ…
కామ్రేడ్ లూకయ్యకు ఘన నివాళి Apr 29,2025 | 00:28 ప్రజాశక్తి- చీరాల : ఉద్యమ రంగంలోనూ, ఉపాధ్యా యుడి సేవలు అందించి ఎందరో విద్యార్థు లను బావి భారత పౌరులుగా తీర్చి దిద్దిన యుటిఎఫ్ మాజీ జిల్లా…
ప్రజా సమస్యలపై పోరాటాలు Apr 29,2025 | 00:26 ప్రజాశక్తి-కొల్లూరు : ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ సుబ్బారావు స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ,ప్రజల పక్షాన కమ్యూనిస్టులుగా పోరాటాలు చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు…
పంచాయతీ కార్మికుల ధర్నా Apr 29,2025 | 00:17 ప్రజాశక్తి- చీరాల : పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం.వసంతరావు తెలిపారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ మండల పరిషత్…
పారిశ్రామికోత్పత్తి పడక Apr 29,2025 | 00:10 నాలుగేళ్ల కనిష్టానికి పతనం 2024-25లో 4 శాతానికి పరిమితం తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాల వెలవెల మార్చిలోనూ 3 శాతమే న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ…
భూ స్వాములపై చర్యలు తీసుకోవాలి Apr 29,2025 | 00:09 ప్రజాశక్తి -అనంతగిరి:ప్రభుత్వ, రైతుల జిరాయితీ భూముల కబ్జాకు పాల్పడుతున్న భూ స్వాములపై కఠిన చర్యలు తీసుకోవాలని అరకు ఎమ్మెల్యే రేగం .మత్యలింగం, జెడ్పిటిసి దీసరి గంగరాజు, ఎంపీపీ…
శ్రీజేశ్, సత్యపాల్, అశ్విన్కు పద్మశ్రీ అవార్డులు ప్రదానం Apr 29,2025 | 00:09 న్యూఢిల్లీ: టీమిండియా మజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్తోపాటు హాకీ గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్, పారా అథ్లెటిక్స్ కోచ్ సత్యపాల్ సింగ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల…