హంతకులు, నిజాయితీకి మధ్య పోటీ
ప్రజాశక్తి-కాశినాయన/కలసపాడు/పోరుమామిళ్ల/బద్వేలు/అట్లూరుకడప పార్లమెంట్ ఎన్నికలు హంత కులు, నీతి నిజాయితీపరుల మధ్య జరుగు తున్నాయని పిసిసి అధ్యక్షులు వైఎస్.షర్మిల అన్నారు. శుక్రవారం బద్వేలు నియోజవకర్గంలోని కాశినాయన మండలం అమగంపల్లెలో…