పేద విద్యార్థులకు ‘కనకదాస’ ట్రస్ట్ చేయూత- వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పరంధామ గౌడ్
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆరుగురు నిరుపేద పారా మెడికల్ విద్యార్థులకు కనకదాస చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కొక్కరికి రూ.10 వేలు స్కాలర్షిప్…