ప్రభుత్వ అవినీతిని ప్రజలకు తెలపాలి
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: వైసీపీ ప్రభుత్వ అవినీతిని ప్రజలకు తెలియజేయాలని నియోజకవర్గ టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు తెలిపారు. శుక్రవారం యర్రగొండపాలెంలోని టిడిపి కార్యాలయంలో క్లస్టర్-2 ఇన్ఛార్జి…