భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: భూ సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని తహశీల్దార్ ఏ బాలకిశోర్ అన్నారు. సోమవారం మండలం లోని బోయలపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సును…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: భూ సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని తహశీల్దార్ ఏ బాలకిశోర్ అన్నారు. సోమవారం మండలం లోని బోయలపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సును…
సదస్సులో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ప్రజాశక్తి-రాయదుర్గం రూరల్ గ్రామాల్లో భూ సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ…
ప్రజాశక్తి-కొత్తపట్నం : భూ సమస్యలను పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని, ఈ రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ…
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రమణమూర్తి ప్రజాశక్తి – నరసన్నపేట భూ సమస్యలను పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. రైతులు…
భూ సమస్యల పరిష్కారానికే సదస్సులుతిరుపతిలో ప్రచారం లేక వెలవెలప్రజాశక్తి – తిరుపతి టౌన్, యంత్రాంగం భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అధికారులు ఉద్ఘాటించారు. జిల్లావ్యాప్తంగా…
ప్రజాశక్తి-నిమ్మనపల్లె రైతులకు ఉన్న భూ సమస్యలను పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్బాషా పేర్కొన్నారు. శుక్రవారం వెంగంవారిపల్లె గ్రామంలో ప్రత్యేక అధికారి…
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డిఒ శ్రీనివాసరెడ్డి ప్రజాశక్తి-గుత్తి భూ సమస్యలను పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు గుంతకల్లు డివిజినల్ రెవెన్యూ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్…