నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
ప్రజాశక్తి-యర్రగొండపాలెం : యర్రగొండపాలెం పంచాయతీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, ఇందిరమ్మ కాలనీల్లో ప్రజలు నీటి కోసం కోటి పాట్లు పడుతున్నారు. అక్కడ ఉన్న రెండు డీప్బోర్లు మొరాయించడంతో…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం : యర్రగొండపాలెం పంచాయతీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, ఇందిరమ్మ కాలనీల్లో ప్రజలు నీటి కోసం కోటి పాట్లు పడుతున్నారు. అక్కడ ఉన్న రెండు డీప్బోర్లు మొరాయించడంతో…
ప్రజాశక్తి-అనంతగిరి:మండలంలోని నాన్ షెడ్యూల్ గరుగుబిల్లి పంచాయతీ పరిధి పైడిపర్తి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన మహిళలు శనివారం ఖాళీ బిందెలతో…
ప్రజాశక్తి -పాడేరు: దేశవ్యాప్తంగా రైతు కార్మిక సంఘాలు సంయుక్తంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా…
విద్యార్థులతో కలిసి నిరసన తెలుపుతున్న ఐద్వా, ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న వరుస ఘటనల నేపథ్యంలో విద్యార్థినులు, మహిళలకు రక్షణ కల్పించేలా రాష్ట్ర…
ప్రజాపోరు కార్యక్రమంలో సిపిఎం నేతలు ప్రజాశక్తి – భీమవరం టౌన్ మహిళలు, పిల్లలు, దళితులు, మైనార్టీలపై దాడులు అరికట్టాలని, ప్రజలపై వేస్తున్న భారాలను ఆపాలని, ధరల స్థిరీకరణ…
ప్రజాశక్తి-పెదబయలు:గెలిచిన అనంతరం ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం తొలిసారి రావడంతో వైసిపి మండల పార్టీ అధ్యక్షులు వంతల ఆనందరావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక…
ప్రజాశక్తి-పెద్దదోర్నాల: పెద్దదోర్నాల మండలంలోని బోడేనాయక్ తండా గిరిజనులు ఐనముక్కల గ్రామంలోని దూదేకుల కాలనీ, బీసీ కాలనీలకు చెందిన ప్రజలు సోమవారం నీటి ఇబ్బందులు తీర్చాలంటూ ఖాళీ బిందెలతో…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ దేశంలో మహిళలపై జరుగుతున్న హింస నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ డిమాండ్ చేశారు. హింస…