‘సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేయండి’
ప్రజాశక్తి-రాయచోటి సమన్వయంతో జిల్లా యంత్రాంగమంతా జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని మంత్రి రాంప్రసాద్రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్ బంగ్లాలో ఆహ్లాదకరమైన వాతావరణంలో…