సెమినార్ను జయప్రదం చేయండి
ప్రజాశక్తి- ఒంగోలు సిటీ : ప్రకాశం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం వ్యవస్థాపక నేత, ప్రజా పోరాట యోధులు మాజీ ఎమ్మెల్యే తవనం చెంచయ్య 11వ వర్ధంతి…
ప్రజాశక్తి- ఒంగోలు సిటీ : ప్రకాశం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం వ్యవస్థాపక నేత, ప్రజా పోరాట యోధులు మాజీ ఎమ్మెల్యే తవనం చెంచయ్య 11వ వర్ధంతి…
ప్రజాశక్తి-కొండపి : పచ్చాకు ముఠా కూలీలకు ప్రభుత్వం రక్షణ చట్టం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని…
ప్రజాశక్తి-మద్దిపాడు : పచ్చాకు ముఠా కూలీల రక్షణకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టి, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు…
ప్రజాశక్తి-టంగుటూరు : ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధం రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కాదని, పాలస్తీనా భూభాగాన్ని దౌర్జన్యంగా అక్రమించేందుకు ఆమెరికన్ సామ్రాజ్యవాదుల అండతో సాగిస్తున్న అమానుష…
ప్రజాశక్తి-కొండపి : ముసికి సాగర్ నీరు విడుదల చేసే వరకూ సమైఖ్య ఉద్యమం సాగించాలని రైతు, రైతు కూలీ, వ్యవసాయ కార్మిక సంఘాల సదస్సు తీర్మానించింది. రాయపాటి…
ప్రజాశక్తి-పిసిపిల్లి : మండల పరిధిలోని కోదండరామపురం, మెట్టువారిపల్లి గ్రామాల్లో దళితుల భూములు అన్యాక్రాంతం అయ్యాయని, అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆ భూములను అర్హులైన పేదలకు ఇచ్చేవరకు ఉద్యమిస్తామని…
ప్రజాశక్తి,-టంగుటూరు : ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండు…
ప్రజాశక్తి-శింగరాయకొండ : ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు పని ప్రదేశంలో కనీస వసతులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు.…
ప్రజాశక్తి -కొండపి : తుపాను కారణంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు కోరారు. సిపిఎం…