కళాశాల ప్రిన్సిపల్‌

  • Home
  • సాంకేతిక సమస్యల పరిష్కారానికి వేదికగా ల్యాబ్‌

కళాశాల ప్రిన్సిపల్‌

సాంకేతిక సమస్యల పరిష్కారానికి వేదికగా ల్యాబ్‌

Apr 16,2025 | 23:01

‘ప్రజాశక్తి-మార్కాపురం: వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సాంకేతికతలో తలెత్తే లోపాలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు స్థానిక కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో నెలకొల్పిన ‘డిజైన్‌ థింకింగ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌’ విజయవంతమైంది.…

ఉద్యోగాలకు విద్యార్థుల ఎంపిక

Mar 13,2025 | 00:13

ప్రజాశక్తి-అద్దంకి : ఒంగోలులోని శ్రీహర్షిణి కాలేజీ మెయిన్‌ బ్రాంచిలో ఇటీవల క్యాంపస్‌ డ్రైవ్‌ నిర్వహించారు. అద్దంకి బ్రాంచి చెందిన ఆరుగురు విద్యార్థులు ఇంటర్వ్యూల్లో పాల్గొని చెన్నైకి చెందిన…

విద్యార్థులకు అభినందనలు

Jan 29,2025 | 00:15

ప్రజాశక్తి – రేపల్లె : విజయవాడలోని మున్సిపల్‌ స్టేడియంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక ఎబిఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌సిసి విద్యార్థులు…

ధ్రువీకరణ పత్రాలు అందజేత

Oct 1,2024 | 23:53

ప్రజాశక్తి-ఒంగోలు : దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గత నెల 28న నిర్వహించిన ఆన్‌లైన్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ధ్రువీకరణపత్రాలను కళాశాల ప్రిన్సిపల్‌…