ప్రారంభం

  • Home
  • నూతన బస్సులు ప్రారంభం

ప్రారంభం

నూతన బస్సులు ప్రారంభం

Apr 23,2025 | 00:34

ప్రజాశక్తి-గిద్దలూరు : స్థానిక ఏపీఎస్‌ఆర్టీసీ బస్‌ డిపో ఆవరణంలో గిద్దలూరు డిపోకు నూతనంగా కేటాయించిన బస్సులను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే ముత్తుముల…

చలివేంద్రం ప్రారంభం

Apr 20,2025 | 23:33

ప్రజాశక్తి-మార్కాపురం : మార్కాపురంలోని శ్రీషిర్డీ సాయిబాబా మందిరం (నెహ్రూ బజార్‌) సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక కంభం రోడ్డులో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల…

స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ యూనిట్‌ ప్రారంభం

Mar 21,2025 | 01:03

ప్రజాశక్తి-పుల్లలచెరువు : మండల కేంద్రమైన పుల్లలచెరువులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ పాఠశాల పిఎం శ్రీ కింద…

నేటి నుంచి ‘పది’ పరీక్షలు ప్రారంభం

Mar 17,2025 | 00:53

ప్రజాశక్తి-బాపట్ల : జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరాం పురుషోత్తం ఆదివారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా పది పరీక్షల నిర్వహణకు…

పొగాకు కొనుగోళ్లు ప్రారంభం

Mar 11,2025 | 01:25

ప్రజాశక్తి-కొండపి : రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభించినట్లు బోర్డు చైర్మన్‌ చిడిపోతు యశ్వంత్‌కుమార్‌ తెలిపారు. ఒంగోలు-1, పొదిలి-1, కందుకూరు-1, కొండపి పొగాకు వేలం కేంద్రాల్లో మొట్టమొదటిగా సోమవారం…

జన ఔషధీ షాపు ప్రారంభం

Feb 3,2025 | 23:41

ప్రజాశక్తి-బేస్తవారిపేట : ప్రధానమంత్రి జన ఔషధీ కేంద్రాన్ని బేస్తవారిపేట పోలీస్‌ స్టేషన్‌ రోడ్డులో మాజీ సైనికుడు గోపు రమణారెడ్డి ఏర్పాటు చేశారు. ఈ జనరిక్‌ మెడికల్‌ స్టోర్‌ను…

మినీ గోకులాలు ప్రారంభం

Jan 12,2025 | 00:52

ప్రజాశక్తి-రాచర్ల: ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమం కోసం విశేష కృషి చేస్తోందని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్‌ రెడ్డి అన్నారు. రాచర్ల మండలం, గౌతవరం గ్రామంలో నూతనంగా…

విశ్రాంతశాల ప్రారంభం

Jan 11,2025 | 00:51

ప్రజాశక్తి-మద్దిపాడు : ముక్కోటి ఏకాదశి సందర్భంగా మండల పరిధిలోని మల్లవరం గ్రామంలో వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వ హించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీఎన్‌…

రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు ప్రారంభం

Dec 20,2024 | 00:10

ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్‌ : క్రిస్మస్‌ సందర్భంగా గిద్దలూరు మండలం, ముండ్లపాడు గ్రామం సెయింట్‌ జాకబ్‌ హైస్కూల్‌ ప్లే గ్రౌండ్‌లో గురువారం రాష్ట్ర స్థాయి మహిళల కబడ్డీ పోటీలను…