మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

  • Home
  • గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలి

మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలి

Jan 10,2025 | 00:23

ప్రజాశక్తి-పాడేరు: గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఎ. ఎన్‌. దినేష్‌ కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా…

గ్రామ సభలకు ప్రత్యేక అధికారాలు

Dec 25,2024 | 00:09

ప్రజాశక్తి- పాడేరు : పిసా చట్టం అమలు ద్వారా గ్రామసభలకు ప్రత్యేక అధికారాలు సంక్రమిస్తాయని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ వెల్లడించారు. జాతీయ పీసా దినోత్సవం…

విద్యా ప్రమాణాలు మెరుగు పడకుంటే చర్యలు

Nov 27,2024 | 00:41

ప్రజాశక్తి- పాడేరు: విద్యార్ధుల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పడక పోతే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ ఎ.ఎస్‌. దినేష్‌ కుమార్‌ హెచ్చరించారు. ఉపాధ్యాయుల బోధనా తీరు…

గ్రామ సభల్లో అభివృద్ధి పనుల గుర్తింపు

Nov 16,2024 | 00:40

ప్రజాశక్తి-పాడేరు: భగవాన్‌ బిర్షా ముండా 150వ జయంతిని పురష్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జన జాతీయ గౌరవ దివస్‌ క్రింద శుక్రవారం పాడేరు మండలం…

ప్రత్యామ్నాయ పంటలతో గంజాయి నిర్మూలన

Oct 29,2024 | 00:21

ప్రజాశక్తి-పాడేరు:ప్రత్యామ్నాయ పంటల సాగుతోనే గంజాయిని నిర్మూలించవచ్చునని జిల్లా కలెక్టర్‌ ఎ.ఎన్‌. దినేష్‌ కుమార్‌ స్పష్టం చేసారు. గంజాయి సాగుతో సమాజానికి కలిగే చేటుపై గిరిజనులను చైతన్యవంతం చేయాలని…

సదుపాయాల కల్పనకు ప్రణాళికలు

Oct 17,2024 | 23:59

ప్రజాశక్తి-పాడేరు:పాడేరు, రంపచోడవరం డివిజన్లలో రానున్న పర్యాటక సీజన్‌లో ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలలో పర్యాటక వారోత్సవాల పేరుతో రెండు మూడు రోజులు ఉత్సవాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా…

చిన్న తరహా పరిశ్రమల పార్కు ఏర్పాటుకు సర్వే

Sep 26,2024 | 00:31

ప్రజాశక్తి- పాడేరు: గిరిజన ఉత్పత్తులతో గ్రామీణ చిన్న తరహా పరిశ్రమల పార్కు ఏర్పాటు చేయడానికి సమగ్రమైన సర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎ.ఎస్‌. దినేష్‌ కుమార్‌ అధికారులను…

శరవేగంగా రహదారుల పునరుద్ధరణ పనులు

Sep 11,2024 | 23:51

ప్రజాశక్తి-పాడేరు: రహదారుల పునరుద్ధరణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ.ఎస్‌. దినేష్‌ కుమార్‌ ఆదేశించారు. బుధవారం కలక్టరేట్‌ నుండి రహదారులు భవనాలు, పంచాయతీ రాజ్‌,…

అందుబాటులో ఉచిత ఇసుక

Aug 23,2024 | 00:43

ప్రజాశక్తి- పాడేరు: జిల్లాలో ఉన్న రెండు ఇసుక రీచ్‌ లలో 1 లక్ష 65 వేల 557 మెట్రిక్‌ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్‌…