accident

  • Home
  • అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రైల్వే బ్రిడ్జి ప్రమాదం : సిపిఎం

accident

అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రైల్వే బ్రిడ్జి ప్రమాదం : సిపిఎం

Mar 17,2025 | 13:49

ప్రజాశక్తి-అనకాపల్లి : అనకాపల్లి విజయరామరాజుపేట రైల్వే అండర్‌ బ్రిడ్జి సేప్టీ గడ్డర్‌ను క్వారీ రాళ్లను తీసుకెళ్తున్న లారీ ఢకొిట్టింది. దీనితో రైల్వే ట్రాక్‌ ప్రక్కకి జరిగిన విషయం…

పశ్చిమగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు మృతి

Mar 14,2025 | 17:10

ప్రజాశక్తి – పశ్చిమగోదావరి జిల్లా :  తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై  శు్రకవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు  మృతి…

హౌరా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

Mar 9,2025 | 12:29

ప్రజాశక్తి-గూడూరు టౌన్‌(తిరుపతి) :గూడూరు రైల్వే జంక్షన్‌ పరిధిలో హౌరా ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది.  తిరుపతి జిల్లాలోని గూడూరు అడవయ్యకాలనీ ప్రాంతంలో రైలు పట్టాలు విరిగాయి. అటుగా…

అంబులెన్స్‌కు ప్రమాదం – రోగితోపాటు మరో ముగ్గురికి గాయాలు

Feb 28,2025 | 11:55

ఏలూరు : అంబులెన్స్‌కు ప్రమాదం జరిగి రోగితోపాటు వాహన డ్రైవర్‌కు, అసిస్టెంట్‌కు, రోగి బంధువుకు కూడా గాయాలైన ఘటన శుక్రవారం భీమడోలు షుగర్‌ ఫ్యాక్టరీ సమీపంలో జరిగింది.…

పుట్టినరోజున ప్రమాదం – ఇంటర్‌ విద్యార్థి మృతి

Feb 28,2025 | 11:45

ఏలూరు : పుట్టినరోజున ప్రమాదం జరిగి ఇంటర్‌ విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన గురువారం ఏలూరు జిల్లా ఉంగుటూరులో జరిగింది. గురువారం రాత్రి జరిగింది. భీమడోలు…

మహా కుంభమేళా నుండి తిరిగొస్తుండగా ప్రమాదం – రాజ్యసభ ఎంపికి తీవ్రగాయాలు

Feb 26,2025 | 12:40

జార్ఖండ్‌ : మహా కుంభమేళాకు వెళ్లి తిరిగొస్తుండగా… జార్ఖండ్‌కు చెందిన రాజ్యసభ ఎంపి మహువా మాజీ కారు ప్రమాదానికి గురయ్యింది. జార్ఖండ్‌లోని లతేహర్‌ వద్ద ఆమె ప్రయాణిస్తున్న…

మొక్కజొన్న ఫ్యాక్టరీలో ప్రమాదం – వ్యక్తి మృతి

Feb 25,2025 | 10:22

లింగపాలెం (ఏలూరు) : మొక్కజొన్న ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి ఏలూరులో జరిగింది. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం…

road accident : బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి

Feb 24,2025 | 14:53

పాట్నా : బీహార్‌లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాట్నాలోని మసౌర్హిలోని నూరా వంతెనపై ఆరుగురు కూలీలతో వెళుతున్న  ట్రక్కును లారీ ఢీకొట్టింది. ఆ…

లిఫ్ట్ లో ఇరుక్కున్న బాలుడు మృతి

Feb 22,2025 | 13:11

హైదరాబాద్‌ : నాంపల్లిలోని లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నాంపల్లి శాంతినగర్‌లోని హాకీ గ్రౌండ్‌ ఎదురుగా ఉన్న మఫర్‌…