Anantapuram District

  • Home
  • కులాలను రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు

Anantapuram District

కులాలను రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు

Apr 3,2025 | 12:31

జిల్లా ఎస్పీ  పి.జగదీష్ ప్రజాశక్తి-అనంతపురం క్రైం: సామాజిక మాధ్యమాల్లో కులాలు మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం మరియు ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన…

ఉపాధి పనులను పరిశీలించిన కేశవరెడ్డి

Mar 27,2025 | 11:11

ప్రజాశక్తి-నార్పల : అనంతపురం జిల్లా నార్పల మండలం నార్పల గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులను గురువారం రాష్ట్ర కార్యదర్శి కేశవరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన…

ట్రాక్టర్ అదుపు తప్పి యువకుడు మృతి

Mar 27,2025 | 11:02

ప్రజాశక్తి-రొద్దం: ట్రాక్టర్ అదుపు తప్పి డ్రైవర్ మృతి చెందాడు. డలంలోని నల్లూరు గ్రామానికి చెందిన బోయ నాగేంద్ర (18) గురువువారం ఉదయం నల్లూరు పెన్నానది నుంచి ఇసుక…

పరీక్షా కేంద్రంలో విద్యార్థినికి అశ్వస్థత

Mar 26,2025 | 13:34

ప్రజాశక్తి-యల్లనూరు: మండల పరిధిలోని చిలమకూరు పరీక్ష కేంద్రంలో బుధవారం పదో తరగతి విద్యార్ధని మానస అశ్వస్థతకు గురైంది. పరీక్ష ప్రారంభంలో కళ్ళు తిరుగుతూ కూర్చున్న బెంచిలోనే కింద…

విచ్చల విడిగా బెల్టు షాపులు

Mar 26,2025 | 09:55

మామూలు మత్తులో పోలీసులు ప్రజాశక్తి-పుట్లూరు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం బెల్టు షాపులు నిర్వహిస్తే చర్యలు తీసుకోండి అని చెప్తున్నా ముఖ్యమంత్రి మాటల లెక్కచేయకుండా…

సర్వసభ సమావేశమా లేక పార్టీ సమావేశమా ?

Mar 25,2025 | 13:20

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రాఘవరెడ్డి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సర్వసభ సమావేశంలో ప్రజా ప్రతినిధులు అధికారులు మాత్రమే పాల్గొనాలి. ప్రజా…

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఆర్డిఓ

Mar 24,2025 | 13:26

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రం అయిన నార్పలలో జరుగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను సోమవారం ఆర్డిఓ కేశవ నాయుడు పరిశీలించారు ఈ సందర్భంగా పరీక్ష రాసే…

గాంధీ హరిజన హాస్టల్ స్థలం సాధనకై వంటావార్పు

Mar 24,2025 | 12:38

ప్రజాశక్తి-ఉరవకొండ : శ్రీ గాంధీ హరిజన హాస్టల్ స్థలం సాధనకై ఉరవకొండ నియోజకవర్గం హరిజనులందరూ ఏకమై హాస్టల్ కమిటీ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ గుండ్రాయప్ప ఆధ్వర్యంలో ఉరవకొండ…

డ్రైనేజీ నిండి పొర్లుతున్న పట్టించుకోరా…

Mar 24,2025 | 12:34

ప్రజాశక్తి-బత్తలపల్లి : మండల కేంద్రంలోనిబత్తలపల్లి ఇందిరమ్మ కాలనీ, అంబేద్కర్ కాలనీ సమస్యల ను సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించి తహసీల్దారుకి వినతిపత్రం ఇవ్వడం జరిగినది. ఈ…