Anantapuram District

  • Home
  • సబ్ జైల్లో తనిఖీ చేసిన జిల్లా జడ్జి

Anantapuram District

సబ్ జైల్లో తనిఖీ చేసిన జిల్లా జడ్జి

May 18,2024 | 14:18

ప్రజాశక్తి-గుత్తి : పట్టణంలోని ప్రత్యేక ఉపకారాగారాన్ని శనివారం జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా జైలు వద్ద ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి…

Fatal accident – లారీని కారు ఢీకొట్టి నలుగురు మృతి

May 18,2024 | 07:53

గుత్తి (అనంతపురం) : అనంతపురం జిల్లా గుత్తి వద్ద శనివారం ఘోర ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర…

ఎన్నికలు ముగిశాయి.. ఖాళీ బిందెలు మిగిలాయి

May 17,2024 | 13:27

ప్రజాశక్తి-పుట్లూరు : మండల పరిధిలోని కంది కాపుల గ్రామానికి చెందిన మహిళలు త్రాగునీటి కోసం శుక్రవారం కందిగాపుల సచివాలయాన్ని ముట్టడించారు. ఎలక్షన్ల ముందర వరకు డే బై…

కార్మికుల ప్రాణాలతో చెలగాటం

May 17,2024 | 12:38

వర్తకుల నిర్లక్ష్యం అధికారుల ఉదాసీనత పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలతో చెలగాటం… నార్పలలో డ్రైనేజీ కాలువలకు అడ్డుపడిన ప్లాస్టిక్ వ్యర్ధాలు తొలగిస్తున్న పంచాయితీ కార్మికుడు ప్రజాశక్తి-నార్పల : మండల…

ఎస్బిఐ రివార్డు పేరిట కొత్త మోసం

May 17,2024 | 11:54

ఖాతాదారులు జాగ్రత్త.. అంటున్న మోసపోయినవారు ప్రజాశక్తి-నార్పల : సైబర్ నేరగాళ్లు కొత్త అవతారం ఎత్తి ఎస్బిఐ రివార్డు అంటూ మోసానికి తెర లేపారు. మీకు 9980 రివార్డు…

రోడ్లపైన విద్యుత్ స్తంభాలు

May 17,2024 | 11:20

రోడ్ల మీద ఉన్న చెట్లను సైతం నేలమట్టం ప్రజాశక్తి-పుట్లూరు : మండలంలో ప్రతి గ్రామానికి త్రీఫేస్ కరెంటు ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆర్డీఎస్ స్కీం కింద…

సత్తా చాటిన శిరిడి సాయి విద్యార్థులు

May 16,2024 | 13:01

గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలలో సత్తా చాటిన నార్పల శిరిడి సాయి విద్యాలయం (ఆనంద్ స్కూల్) విద్యార్థులు ప్రజాశక్తి-నార్పల :  మండల కేంద్రంలోని స్థానిక నార్పల శిరిడి…

సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్‌ మార్చ్‌ : ఎస్‌ఐ రాజశేఖర్‌ రెడ్డి

Apr 27,2024 | 12:00

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : నార్పల జిల్లా ఎస్పీ ఆదేశాలతో నార్పల మండలంలోని సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్‌ మార్చ్‌, కార్డెన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌, గ్రామసభలు నిర్వహించినట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌…