anathapuram

  • Home
  • జెడ్పీ ఉద్యోగి మల్లికార్జున ఆకస్మిక మృతి

anathapuram

జెడ్పీ ఉద్యోగి మల్లికార్జున ఆకస్మిక మృతి

Jun 25,2024 | 09:05

ప్రజాశక్తి-అనంతపురం : జిల్లా పరిషత్‌ ఉద్యోగి మల్లికార్జున మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.…

పచ్చదనం అభివృద్ధితోనే పర్యావరణ సమతౌల్యం

Jun 22,2024 | 16:49

సమగ్ర శిక్ష ఏపీసి వై.కోమ్‌ నిధియా దేవి ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : విరివిగా మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం అభివద్ధి చెంది పర్యావరణ సమతుల్యం సాధ్యమవుతుందని సమగ్ర…

నష్టపోయాం…ఆదుకోండి

Jun 20,2024 | 22:12

కేంద్ర కరువు బృందం ఎదుట రైతుల ఎకరువు అనంతపురం, నంద్యాల, ప్రకాశంలో పర్యటన ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : ‘శనగ, జొన్న పంటల దిగుబడి 75 శాతం వరకు…

Murder : తాడిపత్రిలో టిడిపి కార్యకర్త దారుణహత్య

Jun 17,2024 | 20:21

ప్రజాశక్తి-తాడిపత్రి (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆదివారం రాత్రి ఓ టిడిపి కార్యకర్త సోమవారం దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటనతో ్‌ ఒక్కసారిగా తాడిపత్రిలో…

suicide: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Jun 13,2024 | 21:54

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం)  : అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా నార్పల మండలం బి.పప్పూరు గ్రామంలో గురువారం వెలుగు చూసింది.…

నిందితులు తెలిసినా అరెస్టు చేయలేదు

Jun 11,2024 | 11:35

పల్నాడు, తిరుపతి, అనంతపురం ఘటనలపై సిట్‌ నివేదిక  కేసులు నీరుగారే విధంగా ఎఫ్‌ఐఆర్‌లు 264 పేజీలతో రెండు వ్యాల్యూములు డిజిపి, ఇసి కార్యాలయానికి నివేదిక ప్రజాశక్తి –…

రోడ్డు ప్రమాదంలో ఖైదీ మృతి

Jun 8,2024 | 21:30

ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రెడ్డిపల్లి సమీపంలో ఆరుబయలు ఖైదీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ సంఘటన శనివారం…

సమస్యాత్మక ప్రాంతాల్లో అనంతపురం ఎస్‌పి పర్యటన

Jun 6,2024 | 21:18

ప్రజాశక్తి-ఉరవకొండ : సమస్యాత్మక ప్రాంతాలైన అనంతపురం జిల్లా ఉరవకొండ, రాయదుర్గం, కల్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఎస్‌పి గౌతమిసాలి గురువారం పర్యటించారు. తాజా పరిస్థితులపై పోలీసు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.…

అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య

Jun 1,2024 | 21:31

ప్రజాశక్తి-సోమందేపల్లి (అనంతపురం జిల్లా) : అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు,…