జెడ్పీ ఉద్యోగి మల్లికార్జున ఆకస్మిక మృతి
ప్రజాశక్తి-అనంతపురం : జిల్లా పరిషత్ ఉద్యోగి మల్లికార్జున మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.…
ప్రజాశక్తి-అనంతపురం : జిల్లా పరిషత్ ఉద్యోగి మల్లికార్జున మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.…
సమగ్ర శిక్ష ఏపీసి వై.కోమ్ నిధియా దేవి ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : విరివిగా మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం అభివద్ధి చెంది పర్యావరణ సమతుల్యం సాధ్యమవుతుందని సమగ్ర…
కేంద్ర కరువు బృందం ఎదుట రైతుల ఎకరువు అనంతపురం, నంద్యాల, ప్రకాశంలో పర్యటన ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : ‘శనగ, జొన్న పంటల దిగుబడి 75 శాతం వరకు…
ప్రజాశక్తి-తాడిపత్రి (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆదివారం రాత్రి ఓ టిడిపి కార్యకర్త సోమవారం దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటనతో ్ ఒక్కసారిగా తాడిపత్రిలో…
ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా నార్పల మండలం బి.పప్పూరు గ్రామంలో గురువారం వెలుగు చూసింది.…
పల్నాడు, తిరుపతి, అనంతపురం ఘటనలపై సిట్ నివేదిక కేసులు నీరుగారే విధంగా ఎఫ్ఐఆర్లు 264 పేజీలతో రెండు వ్యాల్యూములు డిజిపి, ఇసి కార్యాలయానికి నివేదిక ప్రజాశక్తి –…
ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రెడ్డిపల్లి సమీపంలో ఆరుబయలు ఖైదీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ సంఘటన శనివారం…
ప్రజాశక్తి-ఉరవకొండ : సమస్యాత్మక ప్రాంతాలైన అనంతపురం జిల్లా ఉరవకొండ, రాయదుర్గం, కల్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఎస్పి గౌతమిసాలి గురువారం పర్యటించారు. తాజా పరిస్థితులపై పోలీసు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.…
ప్రజాశక్తి-సోమందేపల్లి (అనంతపురం జిల్లా) : అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు,…