anathapuram

  • Home
  • రోడ్డు ప్రమాదంలో ఖైదీ మృతి

anathapuram

రోడ్డు ప్రమాదంలో ఖైదీ మృతి

Jun 8,2024 | 21:30

ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రెడ్డిపల్లి సమీపంలో ఆరుబయలు ఖైదీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ సంఘటన శనివారం…

సమస్యాత్మక ప్రాంతాల్లో అనంతపురం ఎస్‌పి పర్యటన

Jun 6,2024 | 21:18

ప్రజాశక్తి-ఉరవకొండ : సమస్యాత్మక ప్రాంతాలైన అనంతపురం జిల్లా ఉరవకొండ, రాయదుర్గం, కల్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఎస్‌పి గౌతమిసాలి గురువారం పర్యటించారు. తాజా పరిస్థితులపై పోలీసు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.…

అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య

Jun 1,2024 | 21:31

ప్రజాశక్తి-సోమందేపల్లి (అనంతపురం జిల్లా) : అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు,…

‘అనంత’లో వేరుశనగ పంపిణీ ప్రారంభం

May 24,2024 | 21:20

ప్రజాశక్తి – అనంతపురం : అనంతపురం జిల్లాలో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. సబ్సిడీ విత్తనాల కోసం అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆయా…

విత్తన వేరుశనగను పరిశీలించిన ఏవో

May 21,2024 | 16:26

ప్రజాశక్తి-ఆత్మకూరు(అనంతపురం) : మండల పరిధిలోని వేపచెర్ల, బి.యాలేరు, సనప రైతు భరోసా కేంద్రాలలో సబ్సిడీ విత్తన వేరుశనగ నమోదు కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి జి.సుచరిత పరిశీలించారు.…

పారిశుధ్యంపై దృష్టి సారించండి : మేయర్ మహమ్మద్ వసీం

May 21,2024 | 11:21

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : నగరంలో వర్షాల వల్ల ఎక్కడా పారిశుధ్య సమస్య తలెత్తకుండా దృష్టి సారించాలని నగర మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. నగరంలో సోమవారం రాత్రి…

ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోండి :ఎస్‌ఎఫ్‌ఐ

May 7,2024 | 16:12

ప్రజాశక్తి-అనంతపురం : ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రచారాలు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ఐకాన్‌ కళాశాలపై చర్యలు తీసుకోవాలి ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం డిమాండ్‌ చేశారు. ఈ…

అనంతపురం డిఐజి అమ్మిరెడ్డిపై బదిలీ వేటు

May 6,2024 | 22:57

ప్రజాశక్తి- అనంతపురం క్రైం : అనంతపురం రేంజ్‌ డిఐజి అమ్మిరెడ్డిపై ఎన్నికల సంఘం కొరాఠా ఝుళిపించింది. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై బదిలీ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల కొనుగోలు యత్నాలు

May 6,2024 | 22:27

కళ్యాణదుర్గంలో వివాదం ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ మొదలవ్వడంతో అనంతపురం జిల్లాలో ఓట్ల కొనుగోలు ప్రయత్నాలు మొదలయ్యాయి. సోమవారం ఉదయం ఈ రకంగా ఉద్యోగులకు…