చిరుధాన్యాలతోనే మెరుగైన ఆరోగ్యం
ప్రజాశక్తి – కలికిరి : చిరుధాన్యాలతోనే మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని కెవికె కోఆర్డినేటర్ డాక్టర్ మంజుల తెలిపారు. నైపుణ్య శిక్షణలో భాగంగా కొర్ర, రాగి బిస్కెట్లు, ఫ్రూట్…
ప్రజాశక్తి – కలికిరి : చిరుధాన్యాలతోనే మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని కెవికె కోఆర్డినేటర్ డాక్టర్ మంజుల తెలిపారు. నైపుణ్య శిక్షణలో భాగంగా కొర్ర, రాగి బిస్కెట్లు, ఫ్రూట్…
వైస్ ఎంపీపీ ద్వజారెడ్డి ప్రజాశక్తి-రైల్వేకోడూరు : రైల్వే కోడూరు మండలంలోని ప్రజల సమస్యలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైస్ ఎంపీపీ రామిరెడ్డి ద్వజారెడ్డి అన్నారు. బుధవారం…
రూపానంద రెడ్డి ప్రజాశక్తి – పుల్లంపేట : రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఆడ చైర్మన్ ముక్కా రూపనంద రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు…
ఏఐఎస్ఎ జిల్లా ఉపాధ్యక్షులు గౌతమ్ ప్రజాశక్తి- కలకడ: విజయవాడలో డిసెంబర్ 4వ తేదీన తలపెట్టిన విద్యార్థుల సభను జయప్రదం చేయాలని ఏఐఎస్ఎ జిల్లా ఉపాధ్యక్షులు గౌతమ్ పిలుపునిచ్చారు.…
ప్రజాశక్తి- కలకడ (అన్నమయ్య) : 104 వాహనాల ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 104 వాహనాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల డిమాండ్లను…
నాలుగేళ్లుగా డిజైన్ల దశలోనే ఎనిమిది లక్షల క్యూసెక్కుల డిశ్ఛార్జిపై విస్మయం త్వరలో ప్రభుత్వానికి నివేదిక ! ప్రజాశక్తి – కడప ప్రతినిధి : అన్నమయ్య రిజర్వాయర్ పునరుద్ధరణకు…
అందరి సహకారంతో మండల అభివృద్ధి సాధ్యం సుగవాసి బాలసుబ్రహ్మణ్య ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అన్ని విధాల కృషి చేస్తానని రాజంపేట నియోజకవర్గం…
ప్రజాశక్తి-రైల్వేకోడూరు : ఆంధ్రప్రదేశ్ ఖాది, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ గా చిట్వేలి మండలం టిడిపి అధ్యక్షులు కేకే చౌదరిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కేకే చౌదరి…
ప్రజాశక్తి – నందలూరు: ప్రధానమంత్రి మాతా సురక్షిత అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 35 మంది గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని…