Annamayya district

  • Home
  • వైసిపి కార్యకర్తపై టిడిపి కార్యకర్తల మూకుమ్మడి దాడి

Annamayya district

వైసిపి కార్యకర్తపై టిడిపి కార్యకర్తల మూకుమ్మడి దాడి

Aug 8,2024 | 11:16

– తీవ్రంగా గాయపడిన ఎం.లక్ష్మీనారాయణ ప్రజాశక్తి – బి.కొత్తకోట : అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం, పెద్దతిప్పసముద్రం మండలంలో ప్రతీకార దాడులు మొదలయ్యాయి. బుధవారం రాత్రి మండలంలోని…

పంచాయతీ కార్యాలయంలో రికార్డుల భద్రత

Jul 31,2024 | 12:01

ప్రజాశక్తి – బి.కొత్తకోట (రాయచోటి-అన్నమయ్య) : తంబళ్లపల్లి నియోజకవర్గం, బి.కొత్తకోట నగర పంచాయతీ కార్యాలయం వద్ద రికార్డులు క్రమబద్ధంగా లేకపోవడంతో వాటిని సక్రమ రీతిలో అమర్చాలని కమిషనర్‌…

మదనపల్లెలో నవ వధువు అనుమానాస్పద మృతి

Jul 24,2024 | 10:12

ప్రజాశక్తి – మదనపల్లె అర్భన్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె బాబు కాలనీ, వెంకటేశ్వర పురంలో వివాహిత అనుమానస్పదస్థితిలో మృతి చెందడం బుధవారం కలకలం…

ముందస్తు జాగ్రత్తలతోనే డయేరియా, డెంగీ దూరం

Jul 20,2024 | 16:53

 డాక్టర్ కావ్య గంధ ప్రజాశక్తి-కలికిరి: ముందస్తు జాగ్రత్తలతోనే డయేరియా డెంగ్యూ వ్యాధులను దూరం చేయవచ్చునని మేడుకుర్తి సిహెచ్ వైద్యులు కావ్యగంధ తెలిపారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్య…

Farmers Protest: బిల్లుల కోసం అమూల్ డైరీకి తాళం వేసిన రైతులు

Jul 19,2024 | 13:42

మూడు నెలలుగా అందని బిల్లులు సమస్యను పరిష్కరించిన టిడిపి నాయకులు ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ : ఆరుగాలం కష్టపడిన రైతుకు సకాలంలో బిల్లులు అందకపోతే కుటుంబ పోషణ భారమైపోతుంది. అదే…

దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి సిఎం హామీ 

Jul 19,2024 | 13:35

టిడిపి ఇన్చార్జి రూపానందరెడ్డి  ప్రజాశక్తి-రైల్వేకోడూరు : రైల్వే కోడూరు నియోజకవర్గంలోని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని టిడిపి ఇన్చార్జి ముక్కా…

ముగ్గురు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం

Jul 18,2024 | 22:25

కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఘటన ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ (అన్నమయ్య జిల్లా) : ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం ముదివేడు కస్తూర్బా…

సిమెంటు రోడ్డుకు శంకుస్థాపన

Jul 18,2024 | 12:23

12 లక్షల రూపాయల వ్యయం ప్రజాశక్తి-పుల్లంపేట : మండల పరిధిలోని చిన్న ఓరంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర గురువారం నాడు రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ముక్కా…

నాసిరకం నారు విక్రయిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలి

Jul 17,2024 | 16:33

 నేడు జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద నిరసన ప్రజాశక్తి-మదనపల్లె అర్భన్ : అనుమతుల్లేని నర్సరీలను రద్దు చేయాలని, నాసిరకం నారు అమ్ముతున్న నర్సరీ యజమానులుపై కఠిన చర్యలు…