AP

  • Home
  • మురికివాడల రహితంగా ఎపి : పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ

AP

మురికివాడల రహితంగా ఎపి : పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ

Mar 27,2025 | 22:26

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విజన్‌ 2047 లక్ష్యంగా మురికివాడల రహితంగా ఎపిని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. స్వర్ణాంధ్ర 2047పై…

టెన్త్‌ ప్రశాంతం

Mar 18,2025 | 00:11

నంద్యాలలో మారిన తెలుగు ప్రశ్నాపత్రం ఇన్విజిలేటర్‌ను రిలీవ్‌ చేసిన డిఇఒ చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌కు షోకాజు నోటీసులు ప్రజాశక్తి- యంత్రాంగం : పదో తరగతి పరీక్షల్లో…

ఎపిలో అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సిందే

Mar 11,2025 | 00:25

విద్యార్థులకు ధర్నాకు ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మద్దతు ప్రజాశక్తి-గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లోనూ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, పేద విద్యార్థులకు న్యాయం చేయాలని…

ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌ను ఏపీకి కేటాయించండి: క్యాట్‌

Feb 28,2025 | 16:55

ప్రజాశక్తి-అమరావతి :ఐఏఎస్‌ అధికారి ఎల్‌.శివశంకర్‌ భారీ ఊరట కలిగింది. ఆయన్ను ఏపీకి కేటాయించాలంటూ తాజాగా క్యాట్‌ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు, శివశంకర్‌ ను నాలుగు వారాల్లోగా…

Garbage Tax: ఎపిలో చెత్త పన్ను రద్దు చేసిన ప్రభుత్వం

Feb 22,2025 | 09:04

ప్రజాశక్తి-అమరావతి : ఎపిలో ప్రజలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పురపాలక,…

జిబిఎస్‌తో మహిళ మృతి

Feb 17,2025 | 00:23

గుంటూరు జనరల్‌ ఆసుపత్రిలో నమోదు ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి, కొమరోలు (ప్రకాశం జిల్లా) : గులియన్‌ బారే సిండ్రోమ్‌ (జిబిఎస్‌)తో బాధపడుతూ గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స…

గడిచిన 5 ఏళ్ళు ఎపి లో విధ్వంస పాలన సాగింది : దగ్గుబాటి పురంధరేశ్వరి

Feb 9,2025 | 15:37

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : గడిచిన 5 ఏళ్ళలో ఎపి లో విధ్వంస పాలన సాగిందని బిజెపి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ఆదివారం…

ఎపికి నిధులు కేటాయించండి

Feb 4,2025 | 00:45

16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ పనగారియాతో చంద్రబాబు భేటీ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు.…

నేడు ఏపీలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు

Feb 3,2025 | 09:32

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో నేడు 10 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్‌ చైర్మన్లను ఎన్నుకునేందుకు ఉత్కంఠభరితంగా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ,…