AP

  • Home
  • వామపక్షాలతోనే పేదల అభ్యున్నతి

AP

వామపక్షాలతోనే పేదల అభ్యున్నతి

May 10,2024 | 08:43

– వాడవాడలా సిపిఎం అభ్యర్థుల ప్రచారం ప్రజాశక్తి-యంత్రాంగం :పేదలు.. మహిళలు.. యువత.. అన్నదాతల అభ్యున్నతి వామపక్ష అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యమని, మానవత్వంలేని బిజెపి, టిడిపి, జనసేన, వైసిపిలను…

39 ప్రాంతాల్లో భారీ వర్షాలు

May 9,2024 | 07:22

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 39 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి…

ఎపిలో 14 సమస్యాత్మక నియోజకవర్గాలు : ఈసీ

May 3,2024 | 14:54

అమరావతి : ఎన్నికల వేళ … ఆంధ్రప్రదేశ్‌లో 100 శాతం వెబ్‌కాస్టింగ్‌తో కూడిన 14 సమస్యాత్మక నియోజకవర్గాలను ఈసీ ప్రకటించింది. ఈసీ ప్రకటించిన ఆ 14 సమస్యాత్మక…

నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. మార్కాపురంలో47.1 డిగ్రీలు

May 3,2024 | 08:28

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భానుడి భగభగలతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో గురువారం రికార్డుస్థాయిలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మూడేళ్లలో రాష్ట్రంలోనే…

వందే భారత్‌ మెట్రో ఏపీకే..!

May 2,2024 | 14:47

అమరావతి: భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య సెమీ హైస్పీడ్‌ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వీటికి ప్రయాణికుల…

నేటి నుంచే పెన్షన్ల పంపిణీ

May 1,2024 | 08:40

అమరావతి: పెన్షన్‌దారులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.. బుధవారం నుంచి మూడు రోజుల పాటు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే డీబీటీ, ఇంటింటికి పెన్షన్ల పంపిణిపై ఎన్నికల…

పెండింగ్‌లో ఆమంచి నామినేషన్‌

Apr 27,2024 | 08:14

-తెనాలిలో ఇద్దరి కాంగ్రెస్‌ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ -పలుచోట్ల ఉత్కంఠ ప్రజాశక్తి-యంత్రాంగం :బాపట్ల జిల్లా చీరాల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు…

నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం

Apr 25,2024 | 08:22

నేడు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం  బుధవారం అసెంబ్లీకి 1,294, లోక్‌సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలు ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో నామినేషన్ల…

178 మండలాల్లో వడగాడ్పులు

Apr 20,2024 | 08:58

సాలూరులో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా నిప్పుల కొలిమిని తలపించే రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం మొత్తం 61 మండలాల్లో అతి తీవ్రంగా…