ap cm chandrababu

  • Home
  • పోలవరాన్ని జగన్‌ గోదావరిలో ముంచారు : సిఎం చంద్రబాబు

ap cm chandrababu

పోలవరాన్ని జగన్‌ గోదావరిలో ముంచారు : సిఎం చంద్రబాబు

Jun 28,2024 | 16:32

పోలవరం (అమరావతి) : పోలవరాన్ని జగన్‌ గోదావరిలో ముంచారని సిఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం పోలవరంపై చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. విభజన వల్ల…

AP CM చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌

Jun 28,2024 | 12:57

అమరావతి : ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ కలిశారు. శుక్రవారం ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన తెలంగాణ గవర్నర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు…

భావి తరాలకు రామోజీ స్ఫూర్తి

Jun 27,2024 | 23:46

-అమరావతిలో విజ్ఞానకేంద్రం -ఎన్‌టిఆర్‌తో పాటు ఆయనకూ భారతరత్న సాధించాలి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రామోజీ రావు స్ఫూర్తిని భావితరాలకు అందిస్తామని రాష్ట్ర…

సిఎస్‌గా నీరబ్‌ పదవీకాలం పొడిగింపు

Jun 27,2024 | 20:22

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో :రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ పదవీకాలన్ని మరో ఆరు నెలలు పొడిగించారు. ఈ మేరకు డిపార్టుమెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌…

సింపుల్‌ గవర్నమెంట్‌… ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌

Jun 26,2024 | 23:51

-ఇదే మా ప్రభుత్వ విధానం -ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటు : ముఖ్యమంత్రి చంద్రబాబు – కుప్పంలో ముగిసిన రెండు రోజుల పర్యటన ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో…

సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెట్టిస్తాం

Jun 25,2024 | 23:21

-హంద్రీనీవా కాలువకు కృష్ణా జలాలు అందిస్తాం -పేదరికంలేని ‘కుప్పం’ నా లక్ష్యం : చంద్రబాబు ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో :తన ఐదేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి సమానంగా…

సీనియర్‌ పాత్రికేయులు మురళీధర్‌ రెడ్డి మృతి – సిఎం చంద్రబాబు సంతాపం

Jun 23,2024 | 14:13

అమరావతి : సీనియర్‌ పాత్రికేయులు మురళీధర్‌ రెడ్డి (64) శనివారం రాత్రి మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నిన్న రాత్రి ఢిల్లీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.…

ఈ నెల 25, 26 వ తేదీలలో కుప్పంలో సిఎం చంద్రబాబు పర్యటన : జిల్లా కలెక్టర్‌

Jun 23,2024 | 13:07

చిత్తూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 25, 26వ తేదీలలో చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. షణ్మోహన్‌ ఆదివారం ఒక…

CM : 25, 26 తేదీల్లో సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన

Jun 22,2024 | 12:21

ప్రజాశక్తి-అమరావతి : టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు సీఎం పర్యటన…