పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచారు : సిఎం చంద్రబాబు
పోలవరం (అమరావతి) : పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచారని సిఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం పోలవరంపై చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. విభజన వల్ల…
పోలవరం (అమరావతి) : పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచారని సిఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం పోలవరంపై చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. విభజన వల్ల…
అమరావతి : ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. శుక్రవారం ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన తెలంగాణ గవర్నర్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు…
-అమరావతిలో విజ్ఞానకేంద్రం -ఎన్టిఆర్తో పాటు ఆయనకూ భారతరత్న సాధించాలి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రామోజీ రావు స్ఫూర్తిని భావితరాలకు అందిస్తామని రాష్ట్ర…
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో :రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలన్ని మరో ఆరు నెలలు పొడిగించారు. ఈ మేరకు డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్…
-ఇదే మా ప్రభుత్వ విధానం -ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు : ముఖ్యమంత్రి చంద్రబాబు – కుప్పంలో ముగిసిన రెండు రోజుల పర్యటన ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో…
-హంద్రీనీవా కాలువకు కృష్ణా జలాలు అందిస్తాం -పేదరికంలేని ‘కుప్పం’ నా లక్ష్యం : చంద్రబాబు ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో :తన ఐదేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి సమానంగా…
అమరావతి : సీనియర్ పాత్రికేయులు మురళీధర్ రెడ్డి (64) శనివారం రాత్రి మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నిన్న రాత్రి ఢిల్లీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.…
చిత్తూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 25, 26వ తేదీలలో చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ ఎస్. షణ్మోహన్ ఆదివారం ఒక…
ప్రజాశక్తి-అమరావతి : టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు సీఎం పర్యటన…