AP High Court

  • Home
  • హైవే కిల్లర్ల ముఠాకు 45 ఏళ్ల జైలు

AP High Court

హైవే కిల్లర్ల ముఠాకు 45 ఏళ్ల జైలు

May 11,2024 | 08:34

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం – హైకోర్టు కీలక తీర్పు ప్రజాశక్తి-అమరావతి :హైవే కిల్లర్‌గా పేరుపొందిన నరహంతక మున్నా ముఠాకు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు…

పథకాలకు నిధులపై సుదీర్ఘ వాదనలు

May 10,2024 | 08:06

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై గురువారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఉదయం పదన్నర గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల…

ఆసరా, ఇబిసి నేస్తం నిధుల నిలుపుదలపై వ్యాజ్యాలు

May 8,2024 | 21:50

ఇసి వివరణ కోసం విచారణ నేటికి వాయిదా ప్రజాశక్తి-అమరావతి :వైఎస్‌ఆర్‌ ఆసరా 4వ విడత డబ్బులు విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినివ్వకపోవడాన్ని గుంటూరు వాసులు కె…

13న హైకోర్టుకు సెలవు

May 8,2024 | 10:44

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఈ నెల 13న జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ జరిగే ఒక్కరోజు హైకోర్టుకు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తూ…

సాక్షులను కొట్టడం విధి నిర్వహణలో భాగమా? సిబిఐని ప్రశ్నించిన హైకోర్టు

May 8,2024 | 09:54

ప్రజాశక్తి-అమరావతి :సాక్షులను కొట్టడం, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం విధి నిర్వహణలో భాగమా? అని సిబిఐని హైకోర్టు ప్రశ్నించింది. వాంగ్మూలం ఇవ్వాలని సాక్షులపై ఒత్తిడి తేవడం సరికాదని ఆగ్రహించింది.…

శిరోముండనం తీర్పు అమలు నిలిపివేత

May 9,2024 | 07:26

జూన్‌ 20 వరకూ పొడిగింపు : హైకోర్టు ప్రజాశక్తి-అమరావతి, అమరావతి బ్యూరో : దళిత యువకుల శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఇతర ముద్దాయిలకు కింది…

పాత పథకాల నిధులు నిలుపుదలపై వ్యాజ్యాలు

May 7,2024 | 22:20

ప్రజాశక్తి-అమరావతి :రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యా దీవెన, మహిళలకు వైఎస్సార్‌ చేయూత నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో వేర్వేరు వ్యాజ్యాలు…

నిధులు విడుదలను అడ్డుకున్న ఈసీ.. హైకోర్టుకు లబ్ధిదారులు

May 7,2024 | 12:40

ప్రజాశక్తి-అమరావతి : ఎలక్షన్‌ కోడ్‌ నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. చేయూత కింద నిధుల విడుదలను…

ఈనెల 8లోగా సునీత, వైఎస్‌ షర్మిల పిటిషన్లపై నిర్ణయం : హైకోర్టు కీలక ఆదేశాలు

May 3,2024 | 18:00

అమరావతి: వివేకా హత్య కేసులో వైసిపి అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి మాట్లాడొద్దంటూ…