AP High Court

  • Home
  • ఎంపీ మిథున్‌ రెడ్డికి హైకోర్టులో ఊరట

AP High Court

ఎంపీ మిథున్‌ రెడ్డికి హైకోర్టులో ఊరట

Mar 26,2025 | 17:55

ప్రజాశక్తి-అమరావతి : ఎపి హైకోర్టులో రాజంపేట ఎంపీ మిథన్‌రెడ్డికి ఊరట లభించింది. లిక్కర్‌ కేసులో మిథన్‌రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నా విషయం తెలిసిందే. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్‌…

తులసిబాబు పిటిషన్‌పై తీర్పు వాయిదా

Mar 24,2025 | 23:38

ప్రజాశక్తి-అమరావతి : డిప్యూటీ స్పీకర్‌ కనుమూరి రఘురామ కృష్ణరాజును టార్చర్‌ చేశారంటూ గుంటూరు, నగరపాలెం పోలీసులు పెట్టిన కేసులో తనకు బెయిల్‌ ఇవ్వాలంటూ నిందితుడు కామేపల్లి తులసిబాబు…

ఎంపి మిథున్‌రెడ్డి పిటిషన్‌పై సమగ్ర విచారణ

Mar 24,2025 | 22:38

ప్రజాశక్తి-అమరావతి : మద్యం కొనుగోళ్లపై సిఐడి కేసు పెట్టడాన్ని సవాల్‌ చేస్తూ రాజంపేట ఎంపి మిథున్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై సమగ్ర విచారణ బుధవారం జరుపుతామని హైకోర్టు తెలిపింది.…

హై కోర్టు ఆదేశాలను తక్షణమే అమలు

Mar 23,2025 | 22:01

ఎపి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భూములు సేకరించిన ప్రాంతాల్లో సర్వం కోల్పోతున్న వ్యవసాయ కార్మికులకు పునరావాసం, పునర్నిర్మాణం చేపట్టాలని హై కోర్టు…

వ్యవసాయ కూలీలకూ పూర్తిస్థాయి పునరావాసం

Mar 22,2025 | 23:39

 చట్టాన్ని అమలు చేసి తీరాల్సిందే  హైకోర్టు కీలక తీర్పు ప్రజాశక్తి-అమరావతి : వ్యవసాయ కూలీలకు కూడా పునరావాస చట్టం ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది.…

ప్రమోషన్లు ఇవ్వరా?

Mar 22,2025 | 00:12

తీర్పు చెప్పి ఐదేళ్లు దాటినా ఎందుకు అమలు చేయలేదు? 3 నెలల్లో అమలు చేయకుంటే విచారణకు సిఎస్‌ రావాలి  హైకోర్టు ఉత్తర్వులు ప్రజాశక్తి-అమరావతి : వివిధ శాఖల్లోని…

మిధున్‌రెడ్టి బెయిల్‌పై విచారణ వాయిదా

Mar 21,2025 | 00:25

ప్రజాశక్తి-అమరావతి : మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో సిఐడి నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ రాజంపేట ఎంపీ పీవీ మిధున్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ…

హైకోర్టు న్యాయవాదుల సంఘానికి 27న ఎన్నికలు

Mar 18,2025 | 00:27

ప్రజాశక్తి-అమరావతి : ఎపి హైకోర్టు న్యాయవాదుల సంఘానికి ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.…

ముందస్తు బెయిల్‌ కోరుతూ ఎంపి మిథున్‌రెడ్డి పిల్‌

Mar 17,2025 | 22:23

ప్రజాశక్తి-అమరావతి : మద్యం కొనుగోళ్లలో అక్రమాలపై సిఐడి నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ రాజంపేట ఎంపి పివి మిథున్‌రెడ్డి సోమవారం హైకోర్టును…