AP Ministers

  • Home
  • మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం

AP Ministers

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం

Jan 9,2025 | 12:51

 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సంఘటన పై పూర్తి విచారణ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రుల బృందం ప్రజాశక్తి-తిరుపతి : వైకుంఠ ఏకాదశి దర్శనం టోకన్ ఇచ్చు…

మంత్రులపై సిఎం ఆగ్రహం

Oct 17,2024 | 02:41

మద్యం, ఇసుకలో జోక్యమే కారణం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఇసుక, మద్యం విషయంలో మంత్రుల జోక్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

రవాణా సమస్యలపై చర్చించాలి

Jul 4,2024 | 23:06

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎపి లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ లేఖ ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : విభజన చట్టంలోని అంశాలపై, ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యలపై…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ బాధ్యతల స్వీక‌ర‌ణ

Jun 16,2024 | 12:21

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రిగా ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు…

సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన నారాయణ

Jun 16,2024 | 11:14

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. మేళతాళాలతో సచివాలయానికి వచ్చిన మంత్రి నారాయణకు పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ శ్రీలక్ష్మీ…

AP Cabinet – రాష్ట్ర మంత్రులకు శాఖల కేటాయింపు

Jun 14,2024 | 23:44

డిప్యూటీ సిఎంగా పవన్‌ కల్యాణ్‌ ఆర్థికశాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్‌ హోంశాఖ మంత్రిగా వంగలపూడి అనిత సమాచార శాఖకు కొలుసు పార్థసారధి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో…

మంత్రులకే పూర్తి బాధ్యతలు

Jun 14,2024 | 02:40

శాఖలో మరొకరి జోక్యం వద్దు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కొత్త ప్రభుత్వంలో ఎవరి శాఖల్లో వారే కీలకంగా వ్యవహరించాల్సి ఉరటుందని ముఖ్యమంత్రి…

అసెంబ్లీలో పార్టీలకు కార్యాలయాలు కేటాయింపు

Jun 14,2024 | 00:06

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పలు పార్టీలకు శాసనసభ ప్రాంగణంలో కార్యాలయాలను కేటాయిస్తూ అసెంబ్లీ కార్యదర్శి రామాచార్యులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జగన్‌మోహన్‌రెడ్డి వినియోగించుకుంటున్న ముఖ్యమంత్రి…

mla:క్షత్రియులకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి

Jun 13,2024 | 21:55

 ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ప్రజాశక్తి – కాళ్ల : క్షత్రియులకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు కోరారు. పెదఅమిరం…