గ్రామ పంచాయతీని శుభ్రంగా ఉంచాలి : డిఎల్పీఓ తిమ్మక్క May 8,2025 | 14:44 ప్రజాశక్తి – ముద్దనూరు : బీ ముద్దనూరు గ్రామ పంచాయతీలో రోజు ఇంటింటికి తిరిగి తడి,పొడి చెత్తను సేకరించి రోడ్లపై వ్యర్ధాలను తొలగించి శుభ్రంగా ఉంచాలని జమ్మలమడుగు…
మైనింగ్ పేరుతో కొండలు, పర్యావరణం ధ్వంసం ఆపాలి : సిపిఎం May 8,2025 | 14:45 విశాఖ : క్వార్ట్ జైట్ గనులు వెలికితీత పేరుతో కొండలను, పర్యావరణాన్ని ధ్వంసం చేయడం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం…
all-party meeting : 100కి పైగా ఉగ్రవాదులు మృతి : కేంద్రం May 8,2025 | 14:22 న్యూఢిల్లీ : ఆపరేషన్ సిందూర్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. గురువారం ఉదయం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆపరేషన్…
ఆలయ పరిసరాల్లో రోడ్లపై దుకాణాలు పెట్టవద్దు May 8,2025 | 13:46 కమిషనర్ ఎన్.మౌర్య ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : తాతయ్యః గుంట గంగమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై దుకాణాలు పెట్టకుండా తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్…
సోలార్ ప్రాజెక్టుతో ఒకవైపు వరం.. మరోవైపు శాపం May 8,2025 | 13:32 సింగన పల్లె, చెన్నం పల్లె, అవుకు, గ్రామాల్లో విస్తరించనున్న సోలార్. 1200 ఎకరాల్లో ఏర్పాటు కానున్న హీరో సోలార్ కంపెనీ. తుడిచిపెట్టుకుపోనున్న పంటలు ప్రజాశక్తి-అవుకు : అవుకు…
జమ్మూ-శ్రీనగర్ రహదారి మూసివేత May 8,2025 | 13:27 శ్రీనగర్ : భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి (ఎన్హెచ్-44)ని మూసివేసినట్లు అధికారులు గురువారం తెలిపారు. భారీ వర్షాలకు రాంబన్ జిల్లాలోని మార్కెట్ను ఆకస్మిక…
అనాథ వృద్ధుల కొరకు వసతి గృహం నిర్మాణం May 8,2025 | 13:26 ప్రజాశక్తి – ప్రోద్దుటూరు : ప్రోద్దుటూరు పట్టణంలోని ఈశ్వరరెడ్డి నగర్ లో ఉన్న అమ్మ, నాన్న మదర్ థెరిస్సా షబ్బీర్ అనాథ వృద్దాశ్రమంలో వృద్ధుల కొరకు దాత…
డిఆర్ఓ, ఎమ్మార్వోలకు వీఆర్ఏల సమ్మె నోటీస్. May 8,2025 | 13:19 ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : లేబర్ కోడ్లు రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, ఖాళీలు భర్తీ, మూసి వేసిన పరిశ్రమలు తెరవాలని, కనీస వేతనం 26000/- లు…
డీఎస్సీకి గడువు పెంచాలి May 8,2025 | 13:09 వయో పరిమితి 47కి పెంచాలి డివైఎఫ్ఐ డిమాండ్ కోట జంక్షన్ వద్ద నిరసన, రాస్తారోకో ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని, వయోపరిమితి 47…