ఎఐతో పాలనకు సన్నాహాలు
మే 12 నుంచి రెండు దశల్లో శిక్షణ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కృత్రిమ మేథ సాయంతో రాష్ట్రంలో వేగవంతమైన పాలన అందించేందుకు ప్రభుత్వం ముందడుగు…
మే 12 నుంచి రెండు దశల్లో శిక్షణ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కృత్రిమ మేథ సాయంతో రాష్ట్రంలో వేగవంతమైన పాలన అందించేందుకు ప్రభుత్వం ముందడుగు…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) సాంకేతికతను మానవాళికి మేలు కలిగించే రీతిలో మీడియా వినియోగించుకోవాలని సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి కె పార్థసారధి తెలిపారు.…
పారిస్ : కృత్రిమ మేథస్సు (ఎఐ)తో 2030 నాటికి డేటా సెంటర్లు విద్యుత్ వినియోగం రెట్టింపు కానుంది. ఎఐ వినియోగంతో ఇంధన భద్రత, కార్బన్డయాక్సైడ్ ఉద్గారాల లక్ష్యాలకు…
ఇటీవల ఎఐ చాట్బాట్ గ్రోక్ హిందీ యాసను, అభ్యంతరకరమైన ప్రతిస్పందనలను ఇచ్చిన సంఘటనపై సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ తో సంప్రదింపులు…
జస్టిస్ గవాయ్ హెచ్చరిక నైరోబి : కోర్టు తీర్పులను అంచనా వేయడానికి కృత్రిమ మేథస్సును ఒక సాధనంగా ఉపయోగించే ప్రయత్నాల పట్ల సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్…
ఢిల్లీ: కృత్రిమ మేధస్సు (ఎఐ) అనేది చైనీస్ లేదా అమెరికన్ ఎవరి చేతిలోనైనా ఉన్న “ప్రమాదకరమైన సాధనం” అని ఢిల్లీ హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. భారతదేశంలో ఉచితంగా తన…
హైదరాబాద్ : గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జిసిసి) విలువ పెంపులో ఎఐ పాత్ర, రెండవ తరం ఎఐలో సవాళ్లు, అవకాశాలపై ‘ఫోర్గ్వర్డ్స్’ జిసిసి రౌండ్ టేబుల్ సమావేశంలో…
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ఆదివారం భారతీయ అమెరికన్ పారిశ్రామిక వేత్త, వెంచర్ క్యాపిటలిస్ట్, రచయిత శ్రీరామ్ కృష్ణన్ను ఎఐ వైట్హౌస్ సీనియర్ పాలసీ…
సంతకాలు చేయనున్న అమెరికా, బ్రిటన్, ఇయు దేశాలు America, Britain and EU countries మొట్టమొదటి అంతర్జాతీయ కృత్రిమ మేథస్సు (ఎఐ) ఒప్పందంపై అమెరికా, బ్రిటన్, ఇయు…