Assembly Meeting

  • Home
  • మహారాష్ట్ర సచివాలయంలో కలకలం

Assembly Meeting

మహారాష్ట్ర సచివాలయంలో కలకలం

Oct 5,2024 | 00:46

మూడో అంతస్తు నుండి దూకిన డిప్యూటీ స్పీకర్‌ మరో ముగ్గురు సభ్యులు కూడా ముంబయి : మహారాష్ట్ర సెక్రటేరియట్‌లో శుక్రవారం అనూహ్యమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఎస్‌టి…

ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల

Feb 17,2024 | 11:26

ఇరిగేషన్‌ శాఖలో అవినీతిపై ఉత్తమ్‌ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రాజెక్టులపై తెలంగాణ…

ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించొద్దు

Feb 12,2024 | 22:36

తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : కృష్ణా నదిపై తెలంగాణ భూ భాగంలో ఉన్న ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి)కు అప్పగించవద్దని,…

అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా..

Feb 10,2024 | 15:21

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు స్పీకర్‌ గడ్డం…

విద్యుత్‌ రంగం అవకతవకలపై జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశిస్తున్నాం: రేవంత్‌ రెడ్డి

Dec 21,2023 | 13:14

ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్‌ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి ప్రాజక్టులపై విచారణకు ఆదేశిస్తున్నామన్న రేవంత్‌ హైదరాబాద్‌ : విద్యుత్‌ రంగంపై అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దీనిపై…

విద్యుత్‌ సరఫరా, ఉత్పత్తిపై శ్వేతపత్రం : మంత్రి భట్టి

Dec 21,2023 | 12:05

హైదరాబాద్‌: తెలంగాణలో విద్యుత్‌ రంగం పరిస్థితి ఆందోళకరంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కరెంటు నిరంతర సరఫరాకు ఎలాంటి…

ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీష్‌ రావ్‌లపై సిఎం రేవంత్‌ ఫైర్‌

Dec 16,2023 | 13:22

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సభలో వాడీవేడీ చర్చ సాగుతోంది. ఈరోజు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన అనంతరం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మాటల యుద్ధం జరిగింది.…

తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటోంది : గవర్నర్‌ తమిళిసై

Dec 15,2023 | 12:10

తెలంగాణ : రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించారు. కొత్త ప్రభుత్వానికి గవర్నర్‌ శుభాకాంక్షలు…

తెలంగాణ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఏకగ్రీవ ఎన్నిక

Dec 14,2023 | 10:59

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ అధికారికంగా ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గడ్డం ప్రసాద్‌ను…