assmbly

  • Home
  • మండలి నుంచి వైసిపి వాకౌట్‌

assmbly

మండలి నుంచి వైసిపి వాకౌట్‌

Mar 19,2025 | 23:31

ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు బొత్స పట్టు అవకాశం లేదన్న ఛైర్మన్‌ మోషేన్‌ రాజు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం సందర్భంగా శాసనమండలిలో…

ఆంధ్రా యూనివర్సిటీలో అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ : మంత్రి లోకేష్‌

Mar 13,2025 | 13:21

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రా యూనివర్సిటీలో అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ జరిపిస్తామనిమంత్రి నారా లోకేష్‌ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అక్రమాలపై చర్చ జరిగింది. వైసిపి…

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం..

Mar 13,2025 | 12:13

సభను 15 నిమిషాలు వాయిదా వేసిన స్పీకర్‌.. హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఉద్దేశించి…

ఒక్క రూపాయీ భారం మోపం

Mar 12,2025 | 23:49

ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగదారులపై ఒక్క రూపాయి ఛార్జీ భారం మోపేది లేదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి…

ఈ ఏడాదిలోనే ఉపాధ్యాయుల భర్తీ

Mar 12,2025 | 23:45

ఎస్‌సి కమిషన్‌ నివేదికపై చర్చించి నిర్ణయం పారదర్శకంగా ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్ట్‌ కలిసికట్టుగా ఆంధ్ర మోడల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ విధానం విద్యా సంస్కరణలపై మండలిలో నారా లోకేష్‌…

విసిల రాజీనామాపై మండలిలో మంటలు

Mar 5,2025 | 00:22

విచారణ చేయించాలని వైసిపి డిమాండ్‌ ఆరోపణలు చేసిన సభ్యులపై ప్రివిలేజ్‌ కమిటీ వేయాలన్న టిడిపి పలుసార్లు సభను వాయిదా వేసిన చైర్మన్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని…

AP Budget : రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి తోడ్పడని బడ్జెట్‌

Feb 28,2025 | 16:12

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి-అమరావతి : సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నేడు రూ.3.22 లక్షల కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్‌ని ప్రవేశ పెట్టింది.…

రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం

Feb 26,2025 | 00:08

గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో చంద్రబాబునాయుడు అందరూ గర్వపడేలా రాజధాని మే నెలలో తల్లికి వందనం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గత ఐదేళ్లలో అన్ని…

ప్రతిపక్ష హోదాపై ప్రజలకు తెలియాలనే..

Feb 25,2025 | 00:29

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే అసెంబ్లీకి వెళ్లామని వైసిపి…