UN chief : మార్చిలో బంగ్లాదేశ్లో పర్యటించనున్న గుటెరస్
ఐరాస : ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు ఆంటోనియో గుటెరస్ మార్చి 13-16తేదీల మధ్య బంగ్లాదేశ్లో పర్యటించనున్నారు. గుటెరస్ సలహాదారు కార్యాలయం బుధవారం విడుదల చేసిన ఒక లేఖలో ప్రకటించింది.…
ఐరాస : ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు ఆంటోనియో గుటెరస్ మార్చి 13-16తేదీల మధ్య బంగ్లాదేశ్లో పర్యటించనున్నారు. గుటెరస్ సలహాదారు కార్యాలయం బుధవారం విడుదల చేసిన ఒక లేఖలో ప్రకటించింది.…
యూఎస్ఎయిడ్ విరాళాలపై బంగ్లాదేశ్ ఢాకా : యూఎస్ఎయిడ్ ద్వారా బంగ్లాదేశ్కు రూ.251 కోట్లను (29 మిలియన్ డాలర్లు) సాయంగా అందించామని, ఆ నిధులతో వారు కమ్యూనిస్టులకు ఓటేశారని…
ఐదు దశాబ్దాల తరువాత దగ్గరవుతున్న దేశాలు ఢాకా : షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ విదేశాంగ విధానంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.…
ఢాకా : బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ సర్కారు ఆపరేషన్ డెవిల్స్ హంట్ అనే కార్యక్రమం ప్రారంభించింది. మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులపై దాడులు చేసేందుకే దీన్ని…
అవామీ లీగ్ నేతల ఇళ్లపై దాడులు ఢాకా : దేశవ్యాప్తంగా అవామీ లీగ్ నేతల ఇళ్లపై ఆందోళనకారులు దాడులు చేసి ధ్వంసం చేయడం, ఇళ్లను తగలబెట్టడం వంటి…
ఢాకా : బంగ్లాదేశ్లో మరోసారి హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి, బంగబంధుగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహమాన్ చారిత్రక నివాసంపై దాడి…
ఢాకా : అపరిష్కృతంగా ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బంగ్లాదేశ్ రైల్వే సిబ్బంది మంగళవారం చేపట్టిన నిరవధిక సమ్మెను బుధవారం విరమించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను…
కార్మికుల సమ్మెతో దేశవ్యాప్తంగా రద్దయిన రైళ్లు ఢాకా : అధిక పెన్షన్లు, ఇతర ప్రయోజనాలు కల్పించాలని కోరుతూ రైల్వే సిబ్బంది సమ్మెకు దిగడంతో మంగళవారం బంగ్లాదేశ్వ్యాప్తంగా రైళ్లు…
న్యూఢిల్లీ/ఢాకా : బంగ్లాదేశ్ బహిష్కృత ప్రధాని షేక్ హసీనా శనివారం తమ పార్టీ అవామీ లీగ్ పార్టీ ఫేస్బుక్ ఖాతాలో ఓ ఆడియో వాయిస్ను విడుదల చేశారు.…