Telugu States సార్వత్రిక ఎన్నికల తుదిపోరు ప్రారంభం
అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల తుదిపోరు సోమవారం ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటల నుండే పోలింగ్ బూతుల వద్ద…
అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల తుదిపోరు సోమవారం ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటల నుండే పోలింగ్ బూతుల వద్ద…
ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : నరసాపురం నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సోమవారం ప్రారంభమయ్యాయి. పట్టణంలోని శ్రీ వైన్ కళాశాలలో ఆడిటోరియం పక్కన 5 బూత్…
తిరువనంతపురం : రష్యా ఎన్నికలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఎన్నికల పోలింగ్ భారత్లోని కేరళ రాజధాని తిరువనంతపురంలో కూడా జరుగుతుండడం విశేషం. కేరళలో నివసిస్తున్న…
తెలంగాణ : నెలవంక దర్శనంతో రంజాన్ మాసం నేటి నుండి ప్రారంభమైంది. ఈరోజు నుండి నెలరోజులపాటు ముస్లింలు రంజాన్ ఉపవాస దీక్షలు చేస్తారు. ముస్లింలకు సిఎం రేవంత్…
ప్రజాశక్తి-తిరుపతి : దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమలలో శనివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ఈరోజు ఉదయం 6…
విజయవాడ : ‘సిపిఎం జన శంఖారావం పాదయాత్ర’ రెండో రోజు శుక్రవారం విజయవాడలో ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు నేతృత్వంలో ఈ పాదయాత్ర ఈరోజు…
విజయవాడ : ‘ సిపిఎం జన శంఖారావం ‘ విజయవాడ పాయకాపురం ప్రకాష్నగర్ సెంటర్లో గురువారం ఉదయం ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు.…
ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : చీరాల ఐఎల్ టిడి కంపెనీలో ప్రారంభమైన గుర్తింపు ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 6 గంటలకే ప్రారంభమైన ఓటు…
తెలంగాణ : తెలంగాణ కేబినెట్ సమావేశం శనివారం ప్రారంభమై కొనసాగుతోంది. అసెంబ్లీ కమిటీహాల్ లో మంత్రివర్గం సమావేశమైంది. మంత్రి మండలి బడ్జెట్ను ఆమోదం తెలపనుంది. ఇరిగేషన్శాఖపై శ్వేతపత్రం,…